అనకాపల్లి

  • Home
  • ‘యలమంచిలి అభివృద్ధికి వైసిపి కట్టుబడి ఉంది’

అనకాపల్లి

‘యలమంచిలి అభివృద్ధికి వైసిపి కట్టుబడి ఉంది’

Feb 22,2024 | 22:50

ప్రజాశక్తి – యలమంచిలి : ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా యలమంచిలి ప్రాంత అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి…

విద్యార్థులు, గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చర్యలు

Feb 19,2024 | 23:51

ప్రజాశక్తి -అనకాపల్లి జిల్లాలో విద్యార్థులు, గర్భిణులు రక్తహీనతకు గురి కాకుండా ప్రణాళికాయుతంగా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు రవి పట్టన్‌ శెట్టి అధికారులను ఆదేశించారు. ఈ…

ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టుపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలను అరెస్టు చేయాలని ఆందోళన

Feb 19,2024 | 23:49

ప్రజాశక్తి- అనకాపల్లి అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ జర్నలిస్టు…

పంచాయితీ కార్మికుల బకాయి జీతాలకు వినతి

Feb 19,2024 | 23:47

ప్రజాశక్తి- అనకాపల్లి గ్రామపంచాయతీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయి జీతాలు తక్షణమే ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణికి సిఐటియు ఆధ్వర్యంలో…

ఎపిపిఎస్‌సి పరీక్షలు సజావుగా నిర్వహించాలి

Feb 19,2024 | 23:46

ప్రజాశక్తి- అనకాపల్లి జిల్లాలో ఈనెల 25వ తేదీన నిర్వహించే ఎపిపిఎస్‌సి పరీక్షలు సజావుగే జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు.…

ఆరోబింద్ సహకారంతో సామాజిక భవనం

Feb 19,2024 | 14:32

ప్రారంభించిన మంత్రి అమర్నాథ్ ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలం  ఉగ్గినిపాలెము  గ్రామంలో ఆరోబింద్ ఫౌండేషన్ సహకారంతో  బహుళ  సామాజిక భవనాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు…

త్వరలో ‘అనకాపల్లి’ పేరుతో సినిమా

Feb 18,2024 | 23:04

సినీ దర్శకులు నక్కిన త్రినాధరావు వెల్లడి ప్రజాశక్తి- అనకాపల్లి: తన సొంత నిర్మాణ సంస్ధ నక్కిన నేరేటివ్స్‌ బ్యానర్‌పై ‘అనకాపల్లి’ పేరుతో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సినీ…

భూహక్కుల యాజమాన్య చట్టంతో నష్టం

Feb 18,2024 | 23:00

కోడుగంటి వర్థంతి సందర్భంగా జిల్లా సదస్సు ప్రజాశక్తి-అనకాపల్లి : భూహక్కుల యాజమాన్య చట్టంతో సొంత భూమి కలిగిన భూ,స్థల యజమానులు, రైతులందరూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని…

డ్వాక్రా సమన్వయ సదస్సును విజయవంతం చేయాలి : ఐద్వా

Feb 18,2024 | 22:57

ప్రజాశక్తి -అనకాపల్లి : అనకాపల్లి దొడ్డి రామునాయుడు భవనం, సిఐటియు కార్యాలయంలో ఈనెల 20న జరుగు డ్వాక్రా సమన్వయ సదస్సును విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా నాయకురాలు…