అనకాపల్లి

  • Home
  • మాదకద్రవ్యాల రహిత జిల్లాగా అనకాపల్లి

అనకాపల్లి

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా అనకాపల్లి

Jan 6,2024 | 00:07

ప్రజాశక్తి- అనకాపల్లి అనకాపల్లి జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రవి పటాన్‌ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ…

లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ

Jan 6,2024 | 00:06

ప్రజాశక్తి- పెందుర్తి వైసిపి ప్రభుత్వ పాలనలోనే అర్హులైన లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే నేరుగా పింఛను అందుతోందని స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక…

శారదా నదిలో జెసిబితో ఇసుక తవ్వకాలు అడ్డగింత

Jan 3,2024 | 00:15

ప్రజాశక్తి-దేవరాపల్లి మండలంలోని తెనుగుపూడి శారదానది పరీవాహక ప్రాంతంలో ఎటువంటి మైనింగ్‌ అనుమతులు లేకుండా జెసిబి సహాయంతో ఇసుక తరలిస్తుండడంతో మంగళవారం ఆ గ్రామ ప్రజలంతా ఏకమై అడ్డుకున్నారు.…

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా బెన్నవోలు యువకుడు

Jan 3,2024 | 00:14

ప్రజాశక్తి- చోడవరం మండలంలోని మారుమూల బెన్నవోలు చెందిన మజ్జి వెంకటసాయి దేశ రక్షణ రంగం ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో యుద్ధ విమానాలు నడిపే ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ స్థాయికి…

మంత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 3,2024 | 00:12

ప్రజాశక్తి-అనకాపల్లి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు మంగళవారం పలువురు అధికారులు, పార్టీ నాయకులు కలిసి ఆంగ్ల నూతన సంవత్సర…

ఆరోగ్య సురక్షతో పేదలకు పూర్తి స్థాయి వైద్యం

Jan 3,2024 | 00:10

ప్రజాశక్తి- అనకాపల్లి రాష్ట్రంలో పేదవారికి పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌…

5న ధర్నాను జయప్రదం చేయండి

Jan 2,2024 | 00:35

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:విజయవాడలోఈ నెల 5న జరిగే దర్నాని జయప్రదం చేయాలని ఏపి మిడ్డేమిల్‌ పథకం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె.ప్రసన్న పిలుపునిచ్చారు. సోమవారం నర్సీపట్నం సిఐటియు…

జన్‌ మన్‌ పథకం వర్తింపజేయాలి

Jan 2,2024 | 00:34

ప్రజాశక్తి-రోలుగుంట:నాన్‌ షెడ్యూల్‌(పివిటిజి) ఆదిమ తెగ గిరిజనులకు జన్‌ మన్‌ పథకం వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి గిరిజన సంఘం 5వ షెడ్యూల్‌ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు…

2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Dec 31,2023 | 12:56

ప్రజలకు కష్టాలు లేని రోజులు రావాలి – సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం ప్రజాశక్తి-అనకాపల్లి :  ప్రజలకు ద్రోహం చేసే ప్రభుత్వాల స్థానంలో ప్రజలకు మేలుచేసే నూతన…