జిల్లాలో 13,994 మందికి వడ్డీ రాయితీ
ప్రజాశక్తి-అనకాపల్లి జిల్లాలో 13,994 మంది గృహ లబ్ధిదారులకు రూ.1.34 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం…
ప్రజాశక్తి-అనకాపల్లి జిల్లాలో 13,994 మంది గృహ లబ్ధిదారులకు రూ.1.34 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం…
ప్రజాశక్తి- అనకాపల్లి : ఉత్తరాంధ్రలోనే పేరుగాంచిన అనకాపల్లి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల సారే ఊరేగింపు గురువారం ఘనంగా జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా 83వ కార్పొరేటర్ జాజుల…
ప్రజాశక్తి-అనకాపల్లి తమ సమస్యలపై అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు పిలుపుమేరకు 20న జరుగు రాస్తారోకో కార్యక్రమాలను జయప్రతం చేయాలని కార్మిక,…
ప్రజాశక్తి -చీడికాడ:రామాలయ పునర్నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. వైసిపి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదని ఎప్పుడూ…
ప్రజాశక్తి-అనకాపల్లి ఎన్నో ఉన్నతమైన అవకాశాలున్నా వాటిని వదులుకొని కార్మికవర్గ రాజ్య స్థాపన కోసం కమ్యూనిస్టు పార్టీలో చేరి, తుదిశ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన…
ప్రజాశక్తి-అనకాపల్లి జిల్లా ఓటర్ల తుది జాబితా ఈనెల 22వ తేదీన ప్రకటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్ శెట్టి తెలిపారు. బుధవారం…
కోడి పందేల వద్ద వివాదం పలు మార్లు ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ- కోడికత్తితో దాడి చేయడంతో యువకునికి తీవ్ర గాయాలు నిందితులను శిక్షించాలని బాధిత గ్రూపు…
ప్రజాశక్తి-అనకాపల్లి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడ నుండి పోటీ చేసినా ఓటమి తథ్యమని టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు.…
ప్రజాశక్తి- మునగపాక మండలంలోని తిమ్మరాజుపేట గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన సంక్రాంతి సంబరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శరగడం జగదీష్, మల్ల లక్ష్మీనారాయణ, కాండ్రేగుల వెంకట అప్పారావు మిత్ర…