అనకాపల్లి

  • Home
  • పోడు పట్టాలివ్వాలని నిరసన

అనకాపల్లి

పోడు పట్టాలివ్వాలని నిరసన

Jan 12,2024 | 23:10

ప్రజాశక్తి – మాడుగుల: మండలంలో 314 మంది గిరిజనులు పోడు భూములు పట్టాలు ఇవ్వాలని శుక్రవారం తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తహశీల్దార్‌ పీవీ రత్నంకు…

గ్రామ అభివృద్ది ప్రణాలిక అవసరము

Jan 12,2024 | 14:22

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండల పరషత్ కార్యాలయములో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాలిక పై శుక్రవారం మండల స్థాయి శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా…

ఎస్మా రద్దు చేయాలి – జీతాలు పెంచాలి

Jan 11,2024 | 14:50

 రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌  వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఏకగ్రీవ తీర్మానం సంక్రాంతిలోపు తేల్చకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రజాశక్తి-అనకాపల్లి : అంగన్‌వాడీలపై విధించిన ఎస్మాను తక్షణమే రద్దుచేయాలని, వారి…

ఆర్‌టిసి కాంప్లెక్స్‌ అభివృద్ధికి కృషి

Jan 11,2024 | 00:22

ప్రజాశక్తి-రావికమతం:మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ప్రయాణికుల సౌకర్యవంతంగా తీర్చి దిద్దుదామని డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎస్‌ఎస్‌ నాయుడు తెలిపారు. మండల కేంద్రంలో అద్దెకు ఇచ్చిన కాంప్లెక్స్‌ను ఆవరణను…

రేషన్‌ బియ్యం ఇస్తే సరిపోతుందా?

Jan 11,2024 | 00:20

  ప్రజాశక్తి-కోటవురట్ల:కరువు మండలంగా ప్రకటించడంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల బుధవారం ఎంపీపీ అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు నిలదీశారు. గ్రామాల్లో కేవలం…

జైల్‌భరో ఉద్రిక్తం

Jan 10,2024 | 00:50

ప్రజాశక్తి- యంత్రాంగం విశాఖ కలెక్టరేట్‌ : అంగన్‌వాడీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన నిరంకుశ ఎస్మా చట్టాన్ని నిలిపేయాలని, మున్సిపల్‌ కార్మికులపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ…

బెదిరింపులకు భయపడేది లేదు.. తేల్చి చెప్పిన అంగన్వాడీలు

Jan 9,2024 | 15:40

ప్రజాశక్తి-మాడుగుల(అనకాపల్లి) : న్యాయపరమైన సమస్యలపై పోరాడుతున్న అంగన్వాడీలకు నోటీసులు వచ్చాయంటూ ఎన్ని బెదిరింపులు వచ్చిన భయపడేది లేదని తేల్చి చెప్పారు. మంగళవారం మాడుగులలో రెండు మండలాలు సంబంధించి…

గాంధీ విగ్రహానికి న్యాయవాదుల వినతి

Jan 9,2024 | 00:53

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:ఏపి భూ హక్కుల చట్టంను రద్దు చేయాలంటూ నర్సీపట్నంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాధులు విధులు బహిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలో గాంధీ విగ్రహానికి…

ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు

Jan 9,2024 | 00:52

ప్రజాశక్తి – విలేకర్ల బృందం మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు.పాఠశాల ఆవరణంలో ముగ్గులు పెట్టి అందంగా అలంకరించారు.భోగి మంటలు వేశారు.…