అనకాపల్లి

  • Home
  • మరింత అధికంగా రైతు రుణాలు మంజూరు

అనకాపల్లి

మరింత అధికంగా రైతు రుణాలు మంజూరు

Jan 19,2024 | 23:49

ప్రజాశక్తి- అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు మరింత ఎక్కువగా రైతు రుణాలు మంజూరు చేయించాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టణన్‌ శెట్టి అధికారులను ఆదేశించారు.…

పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ

Jan 19,2024 | 23:47

ప్రజాశక్తి-దేవరాపల్లి పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై గ్రామపంచాయతీ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజులు శిక్షణ కార్యక్రమం జరిగింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి ముఖ్యఅతిథిగా…

మన్ను తిని బ్రతకాలనా!

Jan 19,2024 | 16:24

ప్రజాశక్తి-దేవరాపల్లి : దేవరాపల్లి మండలంలో అంగన్వాడీలు సమ్మే 39వ రోజుకు చేరుకుంది ఈసందర్భంగా కె కోటపాడు దేవరాపల్లి మండలాలకు, చెందిన వందలాది మంది అంగన్వాడీలు దేవరాపల్లి తహశీల్దార్…

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

Jan 19,2024 | 00:15

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌: ఖెలో ఇండియా సౌత్‌ జోన్‌ నేషనల్‌ వూషూ ఛాంపియన్షిప్‌ పోటీల్లో నర్సీపట్నం నుండి ఏడుగురు వూష ఫైటర్స్‌ పాల్గొంటున్నారని జడ్పీ హైస్కూల్‌ క్రీడా అధ్యాపకులు దేవి…

ప్రజాప్రతినిధులకు శిక్షణ

Jan 19,2024 | 00:13

ప్రజాశక్తి -నక్కపల్లి:స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక పై పంచాయతీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ…

షోకాజ్‌ నోటీసులపై నిరసనలు

Jan 19,2024 | 00:10

ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో నిరసనలు కొనసాగించారు. షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంపై నినాదాలు చేశారు. పలు చోట్ల వినూత్నంగా ఆందోళనలు…

కోడికత్తితో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

Jan 18,2024 | 23:49

ప్రజాశక్తి- వడ్డాది బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన దళిత యువకు బుర్ర తేజపై కోడి కత్తితో దాడి చేసి గాయపర్చిన అగ్ర కులానికి చెందిన వారిపై…

దాడి ఘటనలో ఏడుగురు నిందితుల అరెస్ట్‌

Jan 18,2024 | 23:47

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట వడ్డాది సినిమా ధియేటర్‌ వద్ద ఈనెల 16న బుర్ర దుర్గతేజపై దాడి చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనకాపల్లి…

జిల్లాలో 13,994 మందికి వడ్డీ రాయితీ

Jan 18,2024 | 23:46

ప్రజాశక్తి-అనకాపల్లి జిల్లాలో 13,994 మంది గృహ లబ్ధిదారులకు రూ.1.34 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం…