అనకాపల్లి

  • Home
  • విద్యార్ధులకు టేబలు పంపిణీ చేసిన భరత కుమార్

అనకాపల్లి

విద్యార్ధులకు టేబలు పంపిణీ చేసిన భరత కుమార్

Jan 29,2024 | 14:53

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలం  తాళ్లపాలెం హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అనకాపల్లి నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ ఇన్ చార్జీ మలసాల భరత్…

16న బంద్‌ను జయప్రదం చేయాలి

Jan 29,2024 | 00:11

ప్రజాశక్తి -కొత్తకోట:పెద్దేరు పంట కాలవల ఆధునీకరణ పనులు తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పిబ్రవరి 16న తలపెట్టిన రావికమతం బంద్‌ ను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన…

ఎంఇఒ మూర్తికి సన్మానం

Jan 29,2024 | 00:10

ప్రజాశక్తి-యస్‌.రాయవరం:గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఎస్‌.రాయవరం మండలం ఎంఈవో ఏ.ఎన్‌.ఎస్‌. ఎన్‌.మూర్తి జిల్లా ఉత్తమ విద్యాశాఖధికారిగా కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్బంగా యుటిఎఫ్‌ నేతలు సన్మానించారు.…

బచ్చలమల్లి సినిమా షూటింగ్‌

Jan 27,2024 | 23:58

ప్రజాశక్తి- నక్కపల్లి:హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై అల్లరి నరేష్‌, అమృత అయ్యర్‌ (హనుమాన్‌ ఫేమ్‌) హీరో హీరోయిన్‌లుగా తెరకెక్కిస్తున్న బచ్చలమల్లి సినిమా షూటింగ్‌ రెండవ షెడ్యూల్‌ నక్కపల్లి…

పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు

Jan 27,2024 | 23:57

ప్రజాశక్తి -కొత్తకోట:ఎప్పుడు ఎన్నికలు జరిగినా సక్రమంగా నిర్వహించేందుకు పోలింగ్‌ బూత్‌లు సిద్ధం చేస్తున్నట్టు రావికమతం తహసీల్దార్‌ మహేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం కొత్తకోట జిల్లా పరిషత్‌ ఉన్నత…

తునికాకు బోనస్‌ బకాయిలు చెల్లించాలని వినతి

Jan 26,2024 | 00:10

ప్రజాశక్తి-చింతూరు 2012 నుండి తునికాకు కార్మికులకు రావలసిన బోనస్‌ బకాయిలను చెల్లించాలని సిపిఎం విలీన నాలుగు మండలాల ప్రతినిధి బృందం చింతూరు డిఎఫ్‌ఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ ఎలీషాకు…

ప్రభుత్వ పెన్షనర్ల ధర్నాలు

Jan 26,2024 | 00:10

    ప్రజాశక్తి-విలేకర్ల బృందంప్రభుత్వ పెన్షనర్ల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఏపీ అమరావతి పిలుపు మేరకు గురువారం ప్రభుత్వ పెన్షనర్లు…

అధిక లోడుతో వెళ్తున్న లారీలు అడ్డగింత

Jan 26,2024 | 00:07

ప్రజాశక్తి- మునగపాక పరిమితికి మించి అధిక లోడుతో వెళుతున్న లారీలను గురువారం స్థానిక మెయిన్‌ రోడ్డుపై అఖిలపక్ష నాయకులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అధిక లోడుతో వెళ్తున్న…

గ్రామాల్లో తీర్థ మహోత్సవాలు

Jan 26,2024 | 00:05

ప్రజాశక్తి-చోడవరం మండలంలో అంకుపాలెం గ్రామంలో దుర్గాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం గురువారం ప్రారంభమైంది. ఈనెల 27వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ తీర్థం జరగనున్నది. ఈ…