త్వరితగతిన పనులు : ఎమ్మెల్యే గణేష్
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్: మున్సిపాలిటీ 28వ వార్డులో మౌలిక సదుపాయాలకు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సోమవారం…
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్: మున్సిపాలిటీ 28వ వార్డులో మౌలిక సదుపాయాలకు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సోమవారం…
ప్రజాశక్తి- మాడుగుల:గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. సోమవారం మండలంలోని ఎం.కోటపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం…
ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : అంగన్ వాడీలపై ప్రభుత్వ నిర్బంధంపై నిరసన పెరుగుతోంది. తొలగింపు ఉత్తర్వులు ఇస్తామని బెదిరింపులకు దిగుతోంది. విజయవాడ జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వెళ్లకుండా…
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన చిల్డ్రన్స్ క్లబ్ లో భాగంగా చదవడం మాకిష్టం కార్యక్రమం గ్రంధాలయధికారిణి పి.దమయంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లలకు నీతి…
ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్ : ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుండి విముక్తి కలుగుతుందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల…
ప్రజాశక్తి-మాడుగుల: ఊర్లోవను రెవెన్యూ వెబ్ల్యాండ్లో నమోదు చేయాలని మోకాళ్లపై ఆదివాసీలు ధర్నా చేశారు. మండలంలోని బొమ్మలి జగన్నాధపురం పంచాయతీ గదబూరు గ్రామంలో మోకాళ్లపై నిలుచునిశుక్రవారం వినూత్నంగా నిరసన…
ప్రజాశక్తి-మాడుగుల:గిరిజన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించింది. శుక్రవారం మండలంలోని రామచంద్రపురం గిరిజన గ్రామంలో మాడుగుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పడాల కొండలరావు ఇంటింటి ప్రచారం…
ప్రజాశక్తి నర్సీపట్నం టౌన్:భీమిలిలో ఈ నెల 25న జరిగే సిఎం జగన్ మోహన్ రెడ్డి సభకు నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే…
ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.18 వేలా 96 కోట్లును చెల్లించకపోవడం ఎలాంటి న్యాయమో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని…