అనకాపల్లి

  • Home
  • మహోన్నత నేత జ్యోతిబసు

అనకాపల్లి

మహోన్నత నేత జ్యోతిబసు

Jan 17,2024 | 23:16

ప్రజాశక్తి-అనకాపల్లి ఎన్నో ఉన్నతమైన అవకాశాలున్నా వాటిని వదులుకొని కార్మికవర్గ రాజ్య స్థాపన కోసం కమ్యూనిస్టు పార్టీలో చేరి, తుదిశ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన…

22న ఓటర్ల తుది జాబితా

Jan 17,2024 | 23:14

ప్రజాశక్తి-అనకాపల్లి జిల్లా ఓటర్ల తుది జాబితా ఈనెల 22వ తేదీన ప్రకటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్‌ శెట్టి తెలిపారు. బుధవారం…

వడ్డాదిలో ఉద్రిక్తం

Jan 17,2024 | 23:12

కోడి పందేల వద్ద వివాదం పలు మార్లు ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ- కోడికత్తితో దాడి చేయడంతో యువకునికి తీవ్ర గాయాలు నిందితులను శిక్షించాలని బాధిత గ్రూపు…

అమర్‌నాథ్‌ ఎక్కడ పోటీ చేసినా ఓటమి ఖాయం

Jan 17,2024 | 23:10

ప్రజాశక్తి-అనకాపల్లి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఎక్కడ నుండి పోటీ చేసినా ఓటమి తథ్యమని టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు.…

అలరించిన సంక్రాంతి సంబరాలు

Jan 17,2024 | 23:08

ప్రజాశక్తి- మునగపాక మండలంలోని తిమ్మరాజుపేట గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన సంక్రాంతి సంబరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శరగడం జగదీష్‌, మల్ల లక్ష్మీనారాయణ, కాండ్రేగుల వెంకట అప్పారావు మిత్ర…

తెలుగు సాంప్రదాయం గౌరవించాలి

Jan 16,2024 | 12:15

 భరత్ కుమార్ ప్రజాశక్తి – కశింకోట : తెలుగు సాంప్రదాయాలు గౌరవించాలని వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అన్నారు. మండలంలోని ఏ యస్…

వెంకన్న ఆలయాల్లో గోదాదేవి కల్యాణం

Jan 14,2024 | 23:59

  ప్రజాశక్తి -వడ్డాది: వడ్డాది గిరిజాంబ గిరిపై కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత…

భోగి మంటల్లో జిపిఎస్‌ ప్రతులు

Jan 14,2024 | 23:56

ప్రజాశక్తి – నర్సీపట్నం టౌన్‌: నర్సీపట్నం డివిజన్‌ యుటిఎఫ్‌ నాయకుల ఆదివారం పట్టణంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా భోగి మంటల్లో జిఒ ప్రతులను…

పండుగ వేళ..నిరసనల జ్వాలలు

Jan 14,2024 | 23:53

ప్రజాశక్తి – విలేకర్ల బృందం సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీల ఆందోళనలు ఆదివారం 34వ రోజుకు చేరింది. భోగి మంటల్లో జిఒ 2 ప్రతులు దగ్ధం చేశారు. ప్రజాశక్తి-…