అనకాపల్లి

  • Home
  • రసవత్తరం.. మాడుగుల రాజకీయం!

అనకాపల్లి

రసవత్తరం.. మాడుగుల రాజకీయం!

May 10,2024 | 23:31

పోటీ అభ్యర్థులను ప్రకటించి, మార్చిన ప్రధాన పార్టీలు ఫలితాలను ప్రభావితం చేసేలా రాజకీయ పరిణామాలు మాట వరసకైనా ప్రధాన సమస్యలను ప్రస్తావించని నేతలు కె.కోటపాడు : మాడుగుల…

కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు మత్యకారులు మృతి

May 10,2024 | 09:56

ప్రజాశక్తి-అచ్యుతాపురం (అనకాపల్లి) : కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో రొయ్యల చెరువు వద్ద…

ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులదే కీలక పాత్ర

May 10,2024 | 00:42

ప్రజాశక్తి-అనకాపల్లి ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్‌ శెట్టి అన్నారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం,…

దోమల నివారణ మందు పిచికారీ

May 10,2024 | 00:40

    ప్రజాశక్తి-దేవరాపల్లి పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పినకోట గ్రామంలో గురువారం మలేరియా దోమల నివారణ మందును వైద్య సిబ్బంది ప్రతి ఇంటిలోనూ పిచికారీ చేశారు.…

విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపిని ఓడించాలి

May 10,2024 | 00:38

ప్రజాశక్తి- అనకాపల్లి దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని, బిజెపి అభ్యర్థులను ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం అనకాపల్లి మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌ జిల్లా ఓటర్లకు…

సమస్యల పరిష్కారానికి కృషి

May 8,2024 | 23:35

ప్రజాశక్తి- సబ్బవరం: మండలంలోనిచినగొల్లలపాలెం, ఇరువాడ, పైడివాడ, పైడివాడ అగ్రహారం, గొల్లలపాలెం గ్రామాలలో బుధవారం జనసేన, బిజెపి, టిడిపి కూటమి బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు…

ఉపాధిహామీ కూలీలతో సిఎం రమేష్‌ కోడలు పూజిత భేటీ

May 8,2024 | 14:48

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : మండలంలో చింతలపాలెం నరసింగబిల్లి గ్రామాలలో ఉపాధి మహిళా కూలీలతో ఎంపి అభ్యర్థి సిఎం రమేష్‌ కోడలు సిఎం పూజిత బుధవారం సమావేశమయ్యారు. ఈ…

ఏలేరు కాలువలో మహిళ మృతదేహం

May 8,2024 | 14:23

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలం తాళ్లపాలెం ఏలేరు కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. ఏలేశ్వరం నుండి స్టీల్‌ ప్లాంట్‌ కు…

ఎన్‌టిపిసికి అపెక్స్‌ ఇండియా ప్లాటినం అవార్డు

May 8,2024 | 00:44

ప్రజాశక్తి-పరవాడ ఎన్టీపీసీ సింహాద్రి 2023 సంవత్సరానికి అపెక్స్‌ ఇండియా ఫౌండేషన్‌ ద్వారా అందించబడిన సిఎస్‌ఆర్‌ ఎక్సలెన్స్‌ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ప్లాటినం అవార్డును సాధించింది. ఈనెల 4వ తేదీన…