అనకాపల్లి

  • Home
  • నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు

అనకాపల్లి

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు

Mar 23,2024 | 23:57

ప్రజాశక్తి-అనకాపల్లి నాణ్యమైన విత్తనాలతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్‌ పివికే జగన్నాథరావు పేర్కొన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శనివారం…

అక్రమ నిల్వ ఉంచిన కెమికల్స్‌ పట్టివేత

Mar 23,2024 | 23:55

ప్రజాశక్తి-పరవాడ మండలంలోని నాయుడుపాలెం పంచాయతీ తిమ్మయ్యపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ధియోనిల్‌ క్లోరైడ్‌ కెమికల్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. పరవాడ సిఐ బాల సూర్యారావు తెలిపిన వివరాలు…

క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ నేషనల్‌ లీగల్‌ కాంపిటీషన్‌

Mar 23,2024 | 23:54

ప్రజాశక్తి-సబ్బవరం : స్థానిక దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీలో లీగల్‌ ఇంక్యూబేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యాన క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌-5.0 నేషనల్‌ లీగల్‌ కాంపిటీషన్‌ శనివారం నిర్వహించారు.…

భగత్ సింగ్ కి నివాళులు

Mar 23,2024 | 13:32

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ : భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా…

ఎన్నికల నియమావళి పక్కాగా అమలు

Mar 22,2024 | 23:31

ప్రజాశక్తి-అనకాపల్లి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నియమావళి శతశాతం అమలు పరచాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు రవి పట్టన్‌ శెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరు…

జాతీయస్థాయి క్రీడాకారులకు శిక్షణ ప్రారంభం

Mar 22,2024 | 23:29

ప్రజాశక్తి -అచ్యుతాపురం జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన రగ్బీ క్రీడాకారులకు అచ్యుతాపురంలో శుక్రవారం మూడు రోజులపాటు జరిగే శిక్షణా తరగతులను వైయస్సార్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కె…

విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

Mar 22,2024 | 23:27

ప్రజాశక్తి- అనకాపల్లి స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ 93వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు…

భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత

Mar 22,2024 | 23:26

ప్రజాశక్తి -గాజువాక భూగర్భజలాల పరిరక్షణ అందరి బాధ్యత అనిజనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు అంబేద్కర్‌, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శి డి.వేణుగోపాల్‌ అన్నారు. శుక్రవారం…