అనకాపల్లి

  • Home
  • నాడు నేడుతో పాఠశాలలు అభివృద్ధి : బూడి

అనకాపల్లి

నాడు నేడుతో పాఠశాలలు అభివృద్ధి : బూడి

Feb 28,2024 | 23:08

ప్రజాశక్తి-నక్కపల్లి:రాష్ట్రంలో నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. బుధవారం ఒక వివాహ వేడుకకు హాజరవుతూ మార్గమద్యలో మండలంలోని…

ఉపాధి హామీ కూలీల వద్ద వైసిపి అభ్యర్థి ఎన్నికల ప్రచారం

Apr 27,2024 | 12:22

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసిపిని గెలిపించండి అని అనకాపల్లి నియోజకవర్గ అసెంబ్లీ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్‌ కుమార్‌ అన్నారు.…

నర్సింగబిల్లి లో ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ప్రచారం

Apr 21,2024 | 13:15

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలంలో నర్సింగబిల్లీ, చింతలపాలెం గ్రామాలలో టిడిపి – జనసేన – బిజెపి పార్టీల శ్రేణులతో ఆత్మీయ సమావేశం అదివారం జరిగింది. ఈ…

వాలంటీర్ల పై ఒత్తిడి – రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని సూచన

Apr 18,2024 | 14:10

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట ( అనకాపల్లి జిల్లా) : మండలంలో గల 22 గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లను రాజీనామాలకు సిద్ధం కావాలని, వైసిపి అధిష్టానం సూచించినట్లు…

వైసిపిలో చేరిన అనకాపల్లి యువకులు

Apr 17,2024 | 11:42

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : అనకాపల్లి నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్‌హొకుమార్‌ సమక్షంలో ఏ.ఎస్‌ పేట గ్రామంలో ఉన్న వారి నివాసం వద్ద బుధవారం నర్సింగబిల్లి…

ఇదెక్కడి న్యాయం : పివిటిజి గిరిజన మహిళల వినూత్న ధర్నా

Apr 13,2024 | 14:18

చోడవరం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కేంద్రంలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలని, తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం…

రైవాడ ప్రాజెక్టుపై ధనవంతుల పెత్తనం

Apr 12,2024 | 12:20

రోయ్యలు వ్యాపారంలో కోట్లకు పడగెత్తిన బడాబాబులు ప్రజాశక్తి-దేవరాపల్లి :  రైవాడ ప్రాజెక్టుపై ప్రైవేటు వ్యపారస్తులు పెత్తనం రోజు రోజుకి పెరుగు పోతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు…

నా ఆరోగ్యం-నా హక్కుపై ర్యాలీ

Apr 7,2024 | 11:21

ప్రజాశక్తి – కశింకోట : నా ఆరోగ్యం నా  హక్కు ప్రజలు భాగస్వామ్యం కావాలి అని కశింకోట మండలం తాళ్ళ పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య…

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న బిజెపి ఎంపీ అభ్యర్థి సిఎం.రమేష్‌పై చర్యలు తీసుకోవాలి

Apr 5,2024 | 23:54

ప్రజాశక్తి-అనకాపల్లి అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి సీఎం.రమేష్‌ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఆయనపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ…

జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం

Apr 5,2024 | 23:52

ప్రజాశక్తి-అనకాపల్లి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రంగాలు సర్వనాశనమయ్యాయని టిడిపి, జనసేన, బిజెపి కూటమి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. పట్టణంలోని పాత…