అనకాపల్లి

  • Home
  • నర్సీపట్నంలో అయ్యన్న గెలుపు

అనకాపల్లి

నర్సీపట్నంలో అయ్యన్న గెలుపు

Jun 5,2024 | 00:46

ప్రజాశక్తి-నర్సీపట్నం:నర్సీపట్నం అసెంబ్లీ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మొత్తం…

మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Jun 21,2024 | 00:05

ప్రజాశక్తి -అనకాపల్లి మాదకద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎన్ఫోర్స్మెంట్‌ సూపరింటెండెంట్‌ కేజే సింహా చౌదరి, అసిస్టెంట్‌ ఎన్ఫోర్స్మెంట్‌ సూపర్‌ ఇంటెండెంట్‌ డి శైలజ రాణి పేర్కొన్నారు.…

‘నీట్‌’ అవకతవకలపై ఎస్‌ఎఫ్‌ఐ నిరసన

Jun 21,2024 | 00:04

మళ్లీ నిర్వహించాలి : ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గీతాకృష్ణ ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌ : దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు,…

అంగన్వాడీల్లో గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు

Jun 21,2024 | 00:03

ప్రజాశక్తి – బుచ్చయ్యపేట, వడ్దాది బుచ్చయ్యపేట మండలంలో పలు గ్రామ పంచాయతీల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు నిర్వహించారు. ఆట పాటల కోసం…

డైట్‌లో ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌

Jun 21,2024 | 00:02

ప్రజాశక్తి-అనకాపల్లి దాడి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ తన కొత్త బ్యాచ్‌ డిప్లొమా విద్యార్థులకు సంస్థ దృష్టి, లక్ష్యం, విలువలు పరిచయం చేయడానికి ఉద్దేశించిన ఓరియంటేషన్‌…

పిఎం జన్‌మన్‌కు మెట్టపాలెం ఎంపిక

Jun 20,2024 | 23:51

  పిఎం జన్‌మన్‌కు మెట్టపాలెం ఎంపిక హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు, సిపిఎం ప్రజాశక్తి- అనంతగిరి : ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పిఎం…

అరకులోయ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్‌

Jun 20,2024 | 23:45

మహిళ కడుపులోంచి ఎనిమిది కిలోల కణితి తొలగింపు ప్రజాశక్తి- అరకులోయ : అరకులో ఏరియా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. అరకులోయ మండలం సిరగం పంచాయతీ దిబ్బ…

సికిల్‌సెల్‌ ఎనీమియాపై అవగాహన

Jun 19,2024 | 23:11

ప్రజాశక్తి – ఆనందపురం : సికిల్‌సెల్‌ ఎనీమియాపై అవగాహనతోనే సాధికారిత సాధించవచ్చని ఆనందపురం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ఎం.గంగునాయుడు అన్నారు. బుధవారం స్థానిక వెలుగు కార్యాలయంలో సికిల్‌సెల్‌…

డెంగీ, మలేరియాపై అప్రమత్తత

Jun 19,2024 | 22:54

నగరంలో పెరుగుతోన్న పాజిటివ్‌ కేసులు ప్రజా సహకారంతోనే నియంత్రణ సాధ్యం జిల్లా మలేరియా నిర్మూలనాధికారి డాక్టర్‌ తులసి ప్రజాశక్తి- సీతమ్మధార : డెంగీ, మలేరియా వంటి సీజనల్‌…

రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ

Jun 19,2024 | 13:03

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద బుధవారం రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచారకులు ఎం.రాము…