అనకాపల్లి

  • Home
  • రుతు పరిశుభ్రతపై అవగాహన

అనకాపల్లి

రుతు పరిశుభ్రతపై అవగాహన

May 28,2024 | 23:59

ప్రజాశక్తి- కశింకోట కశింకోట మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ప్రపంచ రుతు పరిశుభ్రత దినోత్సవం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సిడిపిఓ పి.ప్రభావతి మాట్లాడుతూ యుక్త వయసులో…

హడలెత్తించిన వడగాలులు!

May 28,2024 | 23:53

ఎండ తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరి వీధులు, రోడ్లన్నీ నిర్మానుష్యం ప్రజాశక్తి -నక్కపల్లి : ప్రఛండభానుడు మంగళవారం నిప్పులు గక్కాడు .వేడి గాలులతో విరుచుకుపడ్డాడు. వడగాలులు, ఉక్కబోతతో జనం…

90% సబ్సిడీకి విత్తనాలివ్వాలి 

May 27,2024 | 15:58

ప్రజాశక్తి-అనకాపల్లి : ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న సందర్భంలో రైతులకు 90% సబ్సిడీపై పురుగులు మందులు విత్తనాలు ఆర్ బి కే సెంటర్లో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా…

వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

May 27,2024 | 12:42

ప్రజాశక్తి – బుచ్చయ్యపేట(అనకాపల్లి జిల్లా) : మండల కేంద్రం బుచ్చయ్యపేటలో సోమవారం కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్.అప్పలనాయుడు ఆధ్వర్యంలో సర్కిల్ లోని బుచ్చయ్యపేట ఎస్సై ఈశ్వరరావు, రావికమతం ఎస్సై…

డైట్‌లో ముగిసిన ‘హ్యాపీనెస్‌ ప్రోగ్రాం’

May 27,2024 | 00:08

ప్రజాశక్తి- అనకాపల్లి : స్థానిక దాడి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (డైట్‌) అటానమస్‌ కళాశాలలో ప్రపంచ ప్రఖ్యాత గురుదేవ్‌ రవిశంకర్‌ స్థాపించిన ఆర్ట్‌ అఫ్‌…

పేదింట విరిసిన విద్యా కుసుమం

May 27,2024 | 00:06

ఎపిఆర్‌ఎస్‌ ప్రవేశపరీక్షలో కీర్తికి స్టేట్‌ ఫస్ట్‌ర్యాంకు ప్రజాశక్తి- కె.కోటపాడు : పేదింట విద్యా కుసుమం విరిసింది. గ్రామీణ ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ, చదువులో మిన్నగా రాణిస్తూ,…

నాబ్‌ నిర్వాసితుల సమస్యలపై నిర్లక్ష్యం

May 27,2024 | 00:04

215రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గం సిపిఎం జిల్లా నేత రొంగలి రాము ప్రజాశక్తి – అనకాపల్లి డెస్క్‌ : నాబ్‌ నిర్వాసితుల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం…

May 26,2024 | 23:58

మందుబాబులపై కొరడా ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : విశాఖపట్నం కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ డాక్టర్‌ ఎ.రవి శంకర్‌, జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ డాక్టర్‌ కె.ఫక్కీరప్పల ఆధ్వర్యంలో…

పద్యపఠనంపై విద్యార్థులకు పోటీలు

May 26,2024 | 13:38

ప్రజాశక్తి-నక్కపల్లి : మండలంలోని చినదొడ్డుగల్లు గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి కే జనార్దన్ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా ఆదివారం పద్య పఠనంపై విద్యార్థులకు పోటీలు…