అనకాపల్లి

  • Home
  • వికలాంగుల ఆశ్రమానికి వితరణ

అనకాపల్లి

వికలాంగుల ఆశ్రమానికి వితరణ

Jun 23,2024 | 23:36

రూ.2.50లక్షల విలువైన సరుకులు అందజేత ప్రజాశక్తి -అచ్యుతాపురం : అచ్యుతాపురంలోని వికలాంగుల ఆశ్రమానికి ఆదివారం మురళీనగర్‌ శ్రీ సఖి సేవాసమితి ప్రతినిధులు రెండున్నర లక్షల రూపాయల విలువచేసే…

కొనసాగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల నిరసనలు

Jun 23,2024 | 12:41

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా కసింకోట మేజర్‌ పంచాయతీలో పనిచేస్తున్న ఏ.పీ.గ్రామపంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆదివారం తమ సమస్యలు పరిష్కారం…

నీట్‌లో అవకతవకలపై ఎస్‌ఎఫ్‌ఐ నిరసన

Jun 23,2024 | 00:29

ప్రజాశక్తి-అనకాపల్లి దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షలో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ భారత…

పారిశుధ్య కార్మికుల జీతాల బకాయిలపై చర్చలు విఫలం

Jun 23,2024 | 00:28

ప్రజాశక్తి- కశింకోట ఐదు నెలలుగా బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని కోరుతూ కసింకోట మేజర్‌ పంచాయతీ పారిశుధ్య కార్మికులు ఆందోళనబాట పట్టిన నేపథ్యంలో శనివారం జరిగిన చర్చలు…

ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధం కావాలి

Jun 23,2024 | 00:27

ప్రజాశక్తి-అనకాపల్లి ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధం కావాలని ఎడిఆర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ముకుందరావు అన్నారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం నిర్వహించిన శిక్షణ సందర్శన…

రైతులకు విత్తనాలు పంపిణీ

Jun 23,2024 | 00:25

ప్రజాశక్తి – యలమంచిలి యలమంచిలి వ్యవసాయ కార్యాలయంలో శనివారం రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ వ్యవసాయ…

వేతన బకాయిలు చెల్లించకుంటే సమ్మె

Jun 21,2024 | 23:59

ప్రజాశక్తి -కశింకోట కశింకోట మేజర్‌ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణమే చెల్లించాలని, లేకుంటే సమ్మెలోకి వెళ్తామని…

పారదర్శకంగా ఉపాధి హామీ సామాజిక తనిఖీలు

Jun 21,2024 | 23:56

ప్రజాశక్తి-కె.కోటపాడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పన్నులపై సామాజిక తనిఖీలు పారదర్శకంగా, జవాబుదారీ తనంగా నిర్వహించాలని స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌ డి.రాజేంద్ర అన్నారు. మండలంలో…

ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలి

Jun 21,2024 | 23:54

ప్రజాశక్తి-పరవాడ మండలంలో ఉపాధి హామీ కూలీలకు నాలుగు వారాలుగా వేతనాలు చెల్లించడం లేదని, వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా…