వికలాంగుల ఆశ్రమానికి వితరణ
రూ.2.50లక్షల విలువైన సరుకులు అందజేత ప్రజాశక్తి -అచ్యుతాపురం : అచ్యుతాపురంలోని వికలాంగుల ఆశ్రమానికి ఆదివారం మురళీనగర్ శ్రీ సఖి సేవాసమితి ప్రతినిధులు రెండున్నర లక్షల రూపాయల విలువచేసే…
రూ.2.50లక్షల విలువైన సరుకులు అందజేత ప్రజాశక్తి -అచ్యుతాపురం : అచ్యుతాపురంలోని వికలాంగుల ఆశ్రమానికి ఆదివారం మురళీనగర్ శ్రీ సఖి సేవాసమితి ప్రతినిధులు రెండున్నర లక్షల రూపాయల విలువచేసే…
ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా కసింకోట మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న ఏ.పీ.గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆదివారం తమ సమస్యలు పరిష్కారం…
ప్రజాశక్తి-అనకాపల్లి దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ భారత…
ప్రజాశక్తి- కశింకోట ఐదు నెలలుగా బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని కోరుతూ కసింకోట మేజర్ పంచాయతీ పారిశుధ్య కార్మికులు ఆందోళనబాట పట్టిన నేపథ్యంలో శనివారం జరిగిన చర్చలు…
ప్రజాశక్తి-అనకాపల్లి ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధం కావాలని ఎడిఆర్ డాక్టర్ సిహెచ్ ముకుందరావు అన్నారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం నిర్వహించిన శిక్షణ సందర్శన…
ప్రజాశక్తి – యలమంచిలి యలమంచిలి వ్యవసాయ కార్యాలయంలో శనివారం రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ వ్యవసాయ…
ప్రజాశక్తి -కశింకోట కశింకోట మేజర్ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణమే చెల్లించాలని, లేకుంటే సమ్మెలోకి వెళ్తామని…
ప్రజాశక్తి-కె.కోటపాడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పన్నులపై సామాజిక తనిఖీలు పారదర్శకంగా, జవాబుదారీ తనంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్స్ పర్సన్ డి.రాజేంద్ర అన్నారు. మండలంలో…
ప్రజాశక్తి-పరవాడ మండలంలో ఉపాధి హామీ కూలీలకు నాలుగు వారాలుగా వేతనాలు చెల్లించడం లేదని, వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా…