అనకాపల్లి

  • Home
  • ఎన్‌ఎఒబిలో రెండో రోజు కొనసాగిన ఎల్‌ అండ్‌ టి కార్మికుల సమ్మె

అనకాపల్లి

ఎన్‌ఎఒబిలో రెండో రోజు కొనసాగిన ఎల్‌ అండ్‌ టి కార్మికుల సమ్మె

Feb 27,2024 | 23:12

ప్రజాశక్తి-రాంబిల్లి కనీస వేతనం, పిఎఫ్‌, బోనస్‌, ఓటి ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఎఒబిలోని ఎల్‌ అండ్‌ టి కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది.…

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

Feb 27,2024 | 23:10

ప్రజాశక్తి-అనకాపల్లి రానున్న ఎన్నికల్లో నల్లధనం, అక్రమ మద్యం అరికట్టడానికి అవసరమైన నిఘా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు రవి పట్టన్‌ శెట్టి అధికారులను…

ఒపిఎస్‌ను పునరుద్ధంచాలని రాజకీయ పార్టీలకు వినతి

Feb 27,2024 | 23:07

ప్రజాశక్తి-మునగపాక పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ యూటీఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం టిడిపి మండల ఇన్‌ఛార్జి దొడ్డి శ్రీనివాసరావు, వైపిపి మండల…

ఒకే ఈత లో నాలుగు మేకలు పుట్టాయి…!

Feb 27,2024 | 10:21

ప్రజాశక్తి-బుచ్చయ్యపేట (అనకాపల్లి జిల్లా) : బుచ్చయ్యపేట గ్రామ శివారు నేతవానిపాలెం గ్రామంలో ఓ మేక నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన బర్నికానచిన్న కు చెందిన మేక…

డబ్ల్యుటిఒ ఒప్పందాలను వ్యతిరేకించాలి

Feb 26,2024 | 23:21

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) ఒప్పందాలకు వ్యతిరేకంగా, ఢిల్లీ సరిహద్దు రైతు ఉద్యమానికి మద్దతు సంయుక్త కిసాన్‌ మోర్చా, ఏపి రైతు సంఘాల సమన్వయ సమితి…

నిధులు దారిమళ్లింపుపై సర్పంచ్‌ల ఆందోళన

Feb 26,2024 | 23:20

ప్రజాశక్తి-అనకాపల్లి కేంద్రం ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక కలెక్టర్‌ కార్యాలయం వద్ద పంచాయతీ రాజ్‌…

భరత్‌ను గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాలి

Feb 26,2024 | 23:18

ప్రజాశక్తి-అనకాపల్లి వైసిపి అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తా తీసుకోవాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి…

అనకాపల్లిలో గెలుపునకు సమిష్టగా కృషి

Feb 25,2024 | 23:38

ప్రజాశక్తి -అనకాపల్లి టిడిపి, జనసేన సమిష్టగా కృషి చేసి అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఆ రెండు పార్టీల అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ…

తాగునీటి సమస్యపై మహిళల నిరసన

Feb 25,2024 | 23:35

ప్రజాశక్తి-చోడవరం చోడవరం కోటవీధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యం ఆదివారం మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మంచి నీళ్ళ…