సచివాలయాల వద్ద ఆందోళనలు
ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె శనివారం 18వ రోజుకు చేరింది. సచివాలయాల వద్ద అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు.…
ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె శనివారం 18వ రోజుకు చేరింది. సచివాలయాల వద్ద అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు.…
ప్రజాశక్తి-దేవరాపల్లి : నాన్ షేడ్యూల్డ్ గిరిజనులకు మంత్రి బూడిముత్యాలు నాయుడు చేతులో బెల్లం రాసి ముక్కులోని ముక్కుపుల్ల లాక్కునట్లు ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు…
ప్రజాశక్తి-మాడుగుల:మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి 100 మంది చేరారు. గురువారం మండలంలోని బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంపై గవిరెడ్డి రామానాయుడు ఎల్.పొన్నవోలు…
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:పట్టణంలో మున్సిపల్ చైర్ పర్శన్ బోడపాటి సుబ్బలక్ష్మీ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది. ముందుగా అజెండాను చదివి వినిపించారు. టీడీపీ…
ప్రజాశక్తి-నక్కపల్లి: ఉపమాక వెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం హంస వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. ఆలయంలో అర్చక బృందం ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని రత్నంపేట పంచాయతీ పనసలపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించాలని ఆదివాసీ గిరిజన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం…
ప్రజాశక్తి -యంత్రాంగం భీమునిపట్నం : ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ భీమిలి మండల కమిటీ ఆధ్వర్యాన బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు…
ప్రజాశక్తి-అనకాపల్లి : దేవరాపల్లి మండలం తారువాలో ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలు క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం అంగన్వాడీలు పెద్ద ఎత్తున అందోళన చేసి వినతిపత్రం సమర్పించారు మంత్రి సానుకూలంగా,స్పందించారు,ముఖ్యమంత్రి…
ప్రజాశక్తి -బుచ్చయ్యపేట(అనకాపల్లి) : గత 15 రోజుల నుండి సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు మంగళవారం బుచ్చయ్యపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. తమ…