టీడీపీ ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులు
ప్రజాశక్తి – కశింకోట : కశింకోటలో నూకాంబిక ఫంక్షన్ హాల్లో బూత్ యూనిట్ క్లస్టర్ ఇంచార్జీలకు ఓటరు వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, కుటుంబ సాధికార సారథులపై శిక్షణా…
ప్రజాశక్తి – కశింకోట : కశింకోటలో నూకాంబిక ఫంక్షన్ హాల్లో బూత్ యూనిట్ క్లస్టర్ ఇంచార్జీలకు ఓటరు వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, కుటుంబ సాధికార సారథులపై శిక్షణా…
డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడుప్రజాశక్తి -మాడుగుల: ప్రజలందరికీ ఉపకారం చేసేందుకు సీఎం జగన్ పలు పథకాలు ప్రవేశ పెడుతున్నారని డిప్యూటీ సిఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు.…
ప్రజాశక్తి -మాడుగుల: ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించారని డిప్యూటీ సియం బూడి ముత్యాలనాయుడు అన్నారు. బుధవారం నియోజకవర్గ…
ప్రజాశక్తి-దేవరాపల్లి : ఉపాధి హామీ పధకంలో పనిచేస్తున్న కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలని, 2024 బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయింపులు చేయాలని, శ్రమకు తగ్గవేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్…
ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లి తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం పాయకరావుపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే.రామలక్ష్మి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల…
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్: మున్సిపాలిటీ 28వ వార్డులో మౌలిక సదుపాయాలకు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సోమవారం…
ప్రజాశక్తి- మాడుగుల:గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. సోమవారం మండలంలోని ఎం.కోటపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం…
ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : అంగన్ వాడీలపై ప్రభుత్వ నిర్బంధంపై నిరసన పెరుగుతోంది. తొలగింపు ఉత్తర్వులు ఇస్తామని బెదిరింపులకు దిగుతోంది. విజయవాడ జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వెళ్లకుండా…
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన చిల్డ్రన్స్ క్లబ్ లో భాగంగా చదవడం మాకిష్టం కార్యక్రమం గ్రంధాలయధికారిణి పి.దమయంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లలకు నీతి…