అనకాపల్లి

  • Home
  • 16న తలపెట్టిన దేశవ్యాప్త రవాణా బందును విజయవంతం చేయండి

అనకాపల్లి

16న తలపెట్టిన దేశవ్యాప్త రవాణా బందును విజయవంతం చేయండి

Feb 13,2024 | 16:18

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము పిలుపు ప్రజాశక్తి అచ్యుతాపురం(అనకాపల్లి) : దేశవ్యాప్తంగా ఈనెల 16న శుక్రవారం తలపెట్టిన రవాణా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని…

16న సమ్మెను జయప్రదం చేయండి

Feb 13,2024 | 00:10

మల్కాపురంలో ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఎం.జగ్గునాయుడు ప్రజాశక్తి- మధురవాడ : ఈ నెల 16న చేపట్టే పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు, ఐద్వా మధురవాడ…

రహదారులకై మానవహారాలు

Feb 12,2024 | 15:47

అనకాపల్లి అచ్యుతాపురంలో పునర్నిర్మాణానికి నినాదాలు ప్రజాశక్తి-అచ్యుతాపురం : అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్లే శిథిలావస్థకు చేరిన ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని, భారీ వాహనాలు రాకపోకలు అరికట్టాలని, అధిక…

చీకటి జీవోలుతో రైతులను మోసం

Feb 12,2024 | 12:20

దీనికి మూల్యం తేల్లించక తప్పదు సిపిఎం ప్రజాశక్తి-దేవరాపల్లి : మాడుగుల నియోజకవర్గంలో పెద్దెరు రిజర్వేయరు ఎడమ కాలువ పనులు అదుణికరణ కొరకు 84,4 కోట్లు రూపాలతో అబివృద్ది…

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి

Feb 10,2024 | 23:51

  ప్రజాశక్తి-గొలుగొండ:విద్యార్ధులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యనభ్యసిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు అన్నారు. మండలంలోని చీడిగుమ్మల హైస్కూల్‌లో శనివారం పేర్‌వెల్‌ ఘనంగా నిర్వహించారు.…

నర్సీపట్నంలో ఘనంగా బాలోత్సవం

Feb 10,2024 | 23:42

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:నర్సీపట్నం పరిసర ప్రాంతాలలో బాల బాలికలలో ఉన్న సృజనాత్మకతను, కళ నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా శనివారం స్థానిక జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో…

పెండింగ్ జీతాలేవి : విఓఎలు

Feb 10,2024 | 14:23

ప్రజాశక్తి-దేవరాపల్లి : విఓఎ లకు ప్రభుత్వం ఇచ్చిన హామిలు వెంటనే అమలు చేయాలని పెండింగ్ జీతాలు వెంటనే చేల్లించాలని విఓఎ సంఘం జిల్లా అద్యక్షులు కె సూరిబాబు…

అక్రమ అరెస్టులు ఖండిస్తూ ఆశాల నిరసన 

Feb 9,2024 | 15:45

ప్రజాశక్తి – కశింకోట : తమ సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రికి నివేదించుకుందామని వెళ్తున్న ఆశా కార్యకర్తలను ఎక్కడకక్కడ అరెస్టు చేసి, గృహ నిర్బంధాలు చేసి,…

రైవాడ నీరు రైతులకా! అదానికా! తేల్చండి

Feb 9,2024 | 11:31

ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలునాయుడుకు సిపిఎం ప్రశ్న  ప్రజాశక్తి-దేవరాపల్లి : ఇకపై రైవాడ నీళ్ళు రైతులుకా! అదానికా! తేల్చవలసింది ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలునాయుడేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న…