శ్రీకాకుళం

  • Home
  • మరణిస్తూ ముగ్గురికి ప్రాణదానం

శ్రీకాకుళం

మరణిస్తూ ముగ్గురికి ప్రాణదానం

Nov 26,2023 | 21:12

గ్రీన్‌ ఛానల్‌ ద్వారా తరలిస్తున్న అవయవాలు  * మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు *బ్రెయిన్‌ డెడ్‌తో విఆర్‌ఒ మౌనిక మృతి * అవయవ దానానికి అంగీకరించిన తల్లిదండ్రులు…

మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జి అరసవల్లి సందర్శన

Nov 26,2023 | 21:03

జ్ఞాపికను స్వీకరిస్తున్న జడ్జి వెంకటరమణ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, పొందూరు మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలసి అరసవల్లి సూర్యనారాయణ స్వామి,…

దళితులు, బిసిలకు అన్యాయం

Nov 26,2023 | 20:59

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌ పేరుకే బిసి మంత్రులు… పెత్తనమంతా రెడ్లదే * జగన్‌ అరాచకాలను ప్రశ్నించలేని మంత్రులు టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రజాశక్తి –…

పథకాలపై ప్రజలకు అవగాహన

Nov 26,2023 | 20:56

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జెడ్‌పి సిఇఒ వెంకట్రామన్‌ జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ ప్రజాశక్తి – రణస్థలం రూరల్‌ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధానాలకు సంబంధించి ప్రజలకు అవగాహన…

రాష్ట్రానికి మోడీ ద్రోహం

Nov 26,2023 | 20:53

నిరసన తెలుపుతున్న వామపక్షాల నాయకులు ఎన్నికల హామీలు విస్మరణ * ప్రత్యేక హోదా ప్రకటించాలి * వామపక్ష నాయకుల డిమాండ్‌ ప్రధాని పర్యటనపై నిరసన ప్రజాశక్తి –…

సవాల్‌గా మారిన ప్రాధాన్యతా భవనాలు

Nov 26,2023 | 00:02

అసంపూర్తిగా నిలిచిన ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సచివాలయం ఒత్తిళ్ల నడుమ పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు చెల్లింపుల్లేక అవస్థలు పడుతున్న కాంట్రాక్టర్లు 2019-20 నుంచి ముందుకు సాగని పనులు మంజూరైనవి…

ధర్నాను విజయవంతం చేయాలి

Nov 25,2023 | 23:58

మాట్లాడుతున్న అమ్మన్నాయుడు ప్రజాశక్తి- మందస కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబరు 27,28న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తు న్నామని, అందరూ…

పలాసలో దొంగల బీభత్సం

Nov 25,2023 | 23:57

పగులుకొట్టిన తాళాన్ని చూపిస్తున్న కూరగాయల వ్యాపారి 11 దుకాణాల్లో రూ.1.20 లక్షల నగదు అపహరణ ప్రజాశక్తి- పలాస పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని దొంగలు బీభత్సం సృష్టించారు. నిత్యం…

వంట కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

Nov 25,2023 | 23:54

మాట్లాడుతున్న మాట్లాడుతున్న మహాలక్ష్మి ప్రజాశక్తి- రణస్థలం మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న వంట కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని ఎపి మధ్యాహ్నం…