శ్రీకాకుళం

  • Home
  • పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

శ్రీకాకుళం

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

Dec 6,2023 | 20:32

రసన తెలుపుతున్న యుటిఎఫ్‌ నాయకులు మున్సిపల్‌ ఉపాధ్యాయుల ధర్నా ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన మున్సిపల్‌…

చంద్రబాబుతోనే అభివృద్ధి

Dec 5,2023 | 21:25

పోస్టర్‌ను అందజేస్తున్న శైలజ కోటబొమ్మాళి: చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ తెలుగు యువత మహిళా అధ్యక్షులు పూజారి శైలజ అన్నారు. మండలంలోని చిన్నహరిశ్చంద్రపురంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు…

మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Dec 5,2023 | 21:22

మిలర్లతో మాట్లాడుతున్న తహశీల్దార్‌ సరోజని ప్రజాశక్తి- మెళియాపుట్టి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో మిలర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని తహశీల్దార్‌ పి.సరోజని సూచించారు. మండలంలోని జెలకలింగపురం, పెద్దపద్మాపురం,…

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి

Dec 5,2023 | 21:20

సత్యాగ్రహ దీక్ష చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రజాశక్తి- ఇచ్ఛాపురం అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.వి నాయుడు కోరారు. పట్టణంలో అగ్రిగోల్డ్‌ బాధితులు…

పాణిగ్రాహి జీవితం నిత్య పోరాట చైతన్యం

Dec 5,2023 | 21:17

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి- పలాస విప్లవ సాంస్కృతికోద్యమ యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి పోరాట జీవితానికి వర్తమాన ప్రాసంగికత, ప్రాధాన్యం ఎంతో ఉందని, ఆయన జీవితం నిత్య…

పక్కాగా కులగణన

Dec 5,2023 | 21:13

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామారావు కవిటి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వే పక్కాగా చేపట్టాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు సూచించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు,…

తీర ప్రాంతాల్లో లక్ష్మీదేవి పర్యటన

Dec 5,2023 | 21:10

కళింగపట్నం తీరంలో పర్యటిస్తున్న లక్ష్మీదేవి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో గడచిన రెండు రోజులుగా తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్‌ తుపాను వలన చేపల వేట సాగక…

చేప చిక్కినా.. సొమ్ము దక్కదు

Dec 5,2023 | 21:09

మత్య్సకారులకు తప్పని తిప్పలు కోల్డ్‌ స్టోరేజీలు, జెట్టీలు లేక అవస్థలు ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సుదీర్ఘ తీర…

కూలేందుకు సిద్ధంగా వంతెన

Dec 5,2023 | 21:08

కూలేందుకు సిద్ధంగా ఉన్న వంతెన ప్రజాశక్తి- టెక్కలి టెక్కలి, మెళియాపుట్టి రోడ్డులో గల సన్యాశినీలాపురం గ్రామం వద్ద ఉన్న వంతెన కూలేందుకు సిద్దంగా ఉంది. వంశధార 48ఆర్‌…