శ్రీకాకుళం

  • Home
  • నల్లబ్యాడ్జీలతో ఉపాధి సిబ్బంది నిరసన

శ్రీకాకుళం

నల్లబ్యాడ్జీలతో ఉపాధి సిబ్బంది నిరసన

Mar 4,2024 | 22:08

శ్రీకాకుళం అర్బన్‌ : నిరసన తెలుపుతున్న ఉపాధి ఉద్యోగులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సుదీర్ఘకాలంగా ఉపాధి హామీ విధులు నిర్వహిస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇతర…

నెరవేరిన సొంతింటి కల

Mar 4,2024 | 22:07

ప్రజాశక్తి – ఆమదాలవలస : పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం మున్సిపల్‌ పరిధిలోని గాజులకొల్లివలస, తిమ్మాపురం లబ్ధిదారులు మండలంలోని…

ధాన్యం డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు?

Mar 4,2024 | 22:06

ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు ప్రజాశక్తి- పలాస ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా నేటికీ ధాన్యం…

ఉద్యోగ భద్రత కల్పించాలని కలెక్టరేట్‌ వద్ద విఒఎల ధర్నా

Mar 4,2024 | 22:06

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌ : విఒఎలకు మెడపై కత్తిలా ఉన్న కాలపరిమితి సర్క్యులర్‌ రద్దుచేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, తదితర డిమాండ్లపై కలెక్టరేట్‌…

పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి

Mar 4,2024 | 22:05

సమీక్షిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేశామని, ఈ విషయంలో…

ఆ ఘనత మాదే… కాదు మాదే

Mar 4,2024 | 22:04

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి, ఇచ్ఛాపురం : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటైతే ఉత్తరాంధ్ర ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు కొంత మేర వలసల నివారణకూ దోహదపడుతుంది. ఇది ఎవరూ…

శ్రీకాకుళంలో విఒఎ ల ధర్నా

Mar 4,2024 | 12:34

శ్రీకాకుళం : విఒఎ ల సమస్యల పరిష్కారం కోరుతూ … శ్రీకాకుళం కలెక్టర్‌ ఆఫీసు ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో విఒఎలంతా ధర్నా చేపట్టారు. జీతాలను పెంచాలని, విఒఎ…

‘తెరవే’ సాహితీ సమ్మేళనం

Mar 3,2024 | 23:39

తెరవే సమ్మేళనంలో పాల్గొన్న కవులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ నగరంలోని స్థానిక శాంతినికేతన్‌ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యాన ఆదివారం నెలవారీ సాహితీ సమ్మేళనం ఘనంగా…

వైసిపితోనే మహిళలకు ప్రాధాన్యం

Mar 3,2024 | 23:37

మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ ప్రజాశక్తి- ఇచ్ఛాపురం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ వైసిపి ప్రభుత్వం రావాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా…