శ్రీకాకుళం

  • Home
  • కిరణ్‌కే ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వాలి

శ్రీకాకుళం

కిరణ్‌కే ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వాలి

Jan 11,2024 | 22:58

నినాదాలు చేస్తున్న నాయకులు ప్రజాశక్తి- రణస్థలం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌కే టిక్కెట్‌ ఇవ్వాలని పలువురు వైసిపి నాయకులు కోరారు. మండల…

కిరణ్‌కు టిక్కెట్‌ ఇస్తే రాజీనామా

Jan 11,2024 | 22:56

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు ప్రజాశక్తి- లావేరు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌కు మరలా టిక్కెట్‌ ఇస్తే…

ఉత్సాహంగా ‘ఆడుదాం ఆంధ్రా’

Jan 11,2024 | 22:54

జి.సిగడాం : విజేతలతో ఎంపిడిఒ నిశ్చల కవిటి: ఆడుదాం ఆంధ్రా మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కవిటి, శిలగాం, బొరివంక వేదికల్లో…

హోరాహోరీగా ఛాంపియన్‌షిప్‌ పోటీలు

Jan 10,2024 | 23:51

ఆటలు ఆడుతున్న క్రీడాకారులు ప్రజాశక్తి- పలాస పలాస జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో జరుగుతున్న 47వ జాతీయ టెన్నికాయిట్‌ పోటీల్లో బుధవారం పురుష, మహిళా క్రీడాకారులు హోరాహోరీగా పాల్గొని…

జగన్‌ పాలనలో బిసిలపై కేసులు

Jan 10,2024 | 23:48

టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న గౌతు శిరీష ప్రజాశక్తి- పలాస జగన్‌ పాలనలో బిసిలపై దాడులు చేస్తూ తిరిగి కేసులు పెడుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన…

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Jan 10,2024 | 23:47

శ్రీకాకుళం అర్బన్‌ : మాట్లాడుతున్న కృష్ణమూర్తి పక్కన రామకృష్ణ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.…

చదువుతో పాటు క్రీడలు అవసరం

Jan 10,2024 | 23:44

టెక్కలి : కబడ్డీ కూతకు వెళ్లిన వాణి ప్రజాశక్తి- మెళియాపుట్టి విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం…

ఎస్మాకు భయపడేది లేదు

Jan 10,2024 | 23:41

కొత్తూరు : పొర్లుదండాలు పెడుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి- జిల్లా విలేకరుల యంత్రాంగం ప్రభుత్వం ఉపయోగించిన ఎస్మాకు అంగన్వాడీలు భయపడేదిలేదని, అంగన్వాడీ కోర్కెలు న్యాయసమ్మతమైనవని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ…

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Jan 10,2024 | 23:39

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌ ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు మండలంలో పోలింగ్‌ కేంద్రాలను బుధవారం పలాస ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌ పరిశీలించారు. గరుడభద్ర, అక్కుపల్లి, వజ్రపుకొత్తూరు,…