శ్రీకాకుళం

  • Home
  • సైబర్‌ నేరాలపై అప్రమత్తం

శ్రీకాకుళం

సైబర్‌ నేరాలపై అప్రమత్తం

Mar 6,2024 | 23:16

జి.ఆర్‌ రాధిక, ఎస్‌పి ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ప్రజాశక్తి- శ్రీకాకుళం సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ప్రతిఒక్కరూ సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని…

అభివృద్ధే ధ్యేయం

Mar 6,2024 | 23:14

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ సీతారాం శాసనసభ స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- సరుబుజ్జిలి అభివృద్ధే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని తెలికిపెంట…

సెక్టోరియల్‌ అధికారుల బాధ్యత కీలకం

Mar 6,2024 | 23:12

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అపీ పోల్‌, పోలింగ్‌ సమయంలో అలసత్వం వద్దు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఎన్నికల నిర్వహణలో…

11న జీడి మద్దతు ధరపై ధర్నా

Mar 6,2024 | 23:09

పోస్టర్‌న ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి- పలాస జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి బస్తాకు రూ.16 వేలు చెల్లించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు…

ఓట్ల కోసమే చంద్రబాబు బిసిల జపం

Mar 6,2024 | 23:08

రవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి ఎన్నికలకు వస్తుండటంతో చంద్రబాబు మరోసారి బిసిల జపం చేస్తున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం…

ఆ ఎమ్మెల్యే మాకొద్దుఅజగన్‌ ముద్దు…

Mar 6,2024 | 23:06

ర్యాలీ నిర్వహిస్తున్న వైసిపి నాయకులు ఎమ్మెల్యే వద్దంటూ కొత్తూరులో ర్యాలీ రెడ్డి శాంతికి టిక్కెట్‌ ఇస్తే ఓడిస్తాం అధిష్టానానికి వైసిపి అసమ్మతి నాయకుల ఆల్టిమేటం ఎమ్మెల్యే రెడ్డి…

ఉపాధి కల్పనలో నిర్లక్ష్యం వద్దు

Mar 5,2024 | 21:08

ప్రజాశక్తి-పోలాకి : మండలంలో వేతనదారులకు ఉపాధి హామీ పనులు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు హెచ్చరించారు. మంగళవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఉపాధి…

బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన డిఐజి

Mar 5,2024 | 21:07

ప్రజాశక్తి- జలుమూరు : ఈ నెల 8 నుంచి 11 వరకు శ్రీముఖలింగంలో జరిగే మహాశివరాత్రి, చక్రతీర్థ స్నానాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్‌ డిఐజి…

ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు

Mar 5,2024 | 21:06

ప్రజాశక్తి-ఇచ్ఛాపురం : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. మంగళవారం మండలంలో…