శ్రీకాకుళం

  • Home
  • తారు రోడ్డుకు శంకుస్థాపన

శ్రీకాకుళం

తారు రోడ్డుకు శంకుస్థాపన

Jan 26,2024 | 23:47

రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న కిరణ్‌ కుమార్‌ ‘ప్రజాశక్తి’ కథనానికి స్పందన ప్రజాశక్తి- జి. సిగడాం ‘దమ్ముమడులు తలపిస్తున్న రోడ్లు’ అనే కథనం ప్రజాశక్తిలో ప్రచురితం కావడంతో…

చలో టెక్కలిని జయప్రదం చేయాలి

Jan 26,2024 | 23:45

నినాదాలు చేస్తున్న ఆదివాసీ నాయకులు ప్రజాశక్తి- మెళియాపుట్టి మండలంలో షిరిడీ సాయిబాబా మందిరం ఆవరణలో మండల ఆదివాసీ నాయకులు, ఉద్యోగులు శుక్రవారం సమావేశమయ్యారు. జిల్లాలో గత 15…

ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి : వ్య.కా.స

Jan 26,2024 | 23:43

మాట్లాడుతున్న సింహాచలం ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ భూసేకరణ చట్టంలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్‌ భూములకు నష్ట పరిహారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ వెంటనే…

ప్రతిభను వెలికితీసేందుకే ‘ఆడుదాం ఆంధ్ర’

Jan 26,2024 | 23:42

విజేతలకు బహుమతులు అందజేస్తున్న మంత్రి అప్పలరాజు ప్రజాశక్తి- పలాస గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్రా పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి డాక్టర్‌…

ఘనంగా గణతంత్ర వేడుకలు

Jan 26,2024 | 23:40

శ్రీకాకుళం అర్బన్‌ : పతాకావిష్కరణ తర్వాత సెల్యూట్‌ చేస్తున్న జెసి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రిపబ్లిక్‌ డే వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగుర…

జగన్‌ ఓటమి ఖాయం

Jan 26,2024 | 23:36

కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎంపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రజాశక్తి – సోంపేట ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నాలుగున్నరేళ్ల…

రైతాంగంపై కేంద్రం కపటప్రేమ

Jan 26,2024 | 23:34

శ్రీకాకుళం అర్బన్‌ : బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు సంయుక్త కిసాన్‌ మోర్చా, ట్రేడ్‌ యూనియన్‌ ఐక్యవేదిక…

అభివృద్ధి…సంక్షేమ0

Jan 26,2024 | 23:31

ప్రసంగిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ సమ ప్రాధాన్యంతో ముందుకు సాగుతున్నాం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా చర్యలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌ ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన…

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

Jan 26,2024 | 16:01

ప్రజాశక్తి-కంచిలి : మండపల్లి పంచాయితీ ఒరియా నారాయణపురం గ్రామానికి చెందిన జన్ని గోపాల్ 25 సంవత్సరాలు అనే బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం…