శ్రీకాకుళం

  • Home
  • కౌంటింగ్‌ కేంద్రాలు పరిశీలన

శ్రీకాకుళం

కౌంటింగ్‌ కేంద్రాలు పరిశీలన

Apr 2,2024 | 22:57

పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- ఎచ్చెర్ల సాధారణ ఎన్నికలు 2024కు ఎచ్చెర్ల మండలంలోని శివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్‌…

ప్రచారానికి అనుమతులు తప్పనిసరి

Apr 2,2024 | 22:55

మాట్లాడుతున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుదర్శన్‌దొర ఇచ్ఛాపురం: ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు ఎన్నికలు ప్రచారానికి ముందస్తుగా అనుమతి తప్పనసరిగా తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి…

యాంత్రీకరణతో అధిక దిగుబడులు

Apr 2,2024 | 22:53

యాంత్రీకరణపై రైతులకు వివరిస్తున్న శాస్త్రవేత్త నీలవేణి ప్రజాశక్తి- ఆమదాలవలస యాంత్రికరణతో వరిసాగులో అధిక దిగుబడులు సాధించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం…

టిడిపి విస్తృత ప్రచారం

Apr 2,2024 | 22:51

సరుబుజ్జిలి : ప్రజలతో మాట్లాడుతున్న రవికుమార్‌ ప్రజాశక్తి- సరుబుజ్జిలి సిఎం జగన్మోహన్‌ రెడ్డికి ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్స్‌తో రాష్ట్రం అదోగతి పాలైందని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన…

వైసిపి ఇంటింటా ప్రచారం

Apr 2,2024 | 22:49

ఆమదాలవలస : ప్రజలతో మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- ఆమదాలవలస సంక్షేమ పథకాలు వైసిపితోనే సాధ్యమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం పట్టణంలోని 13వ వార్డు…

పింఛన్లు పంపిణీ చేయాలి

Apr 2,2024 | 22:47

శ్రీకాకుళం అర్బన్‌ : కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న టిడిపి నాయకులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో సామాజిక భద్రతలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను తక్షణమే ఇంటింటికీ…

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే అజెండా

Apr 1,2024 | 22:38

  ప్రజాశక్తి- కవిటి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ఎపిటిఎఫ్‌ ప్రధాన అజెండా అని మండల ఎపిటిఎఫ్‌ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రంగారావు అన్నారు. మండల పరిషత్‌ ప్రాథమిక…

ఏది ‘జలకళ’

Apr 1,2024 | 22:37

కోటబొమ్మాళి మండలం ఊడికలపాడులో ట్రాన్స్‌ఫార్మర్‌ వేసి కనెక్షన్‌ ఇవ్వని అధికారులు (ఫైల్‌) బోర్ల తవ్వకాలకు 5,714 మంది దరఖాస్తు ఇప్పటివరకు 154 మందికే మంజూరు చాలాచోట్ల బోర్లు…

అండగా నిలవాలి

Apr 1,2024 | 22:36

మాట్లాడుతున్న సురేష్‌ ప్రజాశక్తి- లావేరు ఎన్‌డిఎ కూటమి బలపర్చిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే, విజయనగరం ఎంపీ అభ్యర్థులు నదుకుదిటి ఈశ్వరరావు, కలిశెట్టి అప్పలనాయుడులను భారీ మెజారిటీతో గెలిపిస్తామని టిడిపి…