శ్రీకాకుళం

  • Home
  • చేప చిక్కినా.. సొమ్ము దక్కదు

శ్రీకాకుళం

చేప చిక్కినా.. సొమ్ము దక్కదు

Dec 5,2023 | 21:09

మత్య్సకారులకు తప్పని తిప్పలు కోల్డ్‌ స్టోరేజీలు, జెట్టీలు లేక అవస్థలు ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సుదీర్ఘ తీర…

కూలేందుకు సిద్ధంగా వంతెన

Dec 5,2023 | 21:08

కూలేందుకు సిద్ధంగా ఉన్న వంతెన ప్రజాశక్తి- టెక్కలి టెక్కలి, మెళియాపుట్టి రోడ్డులో గల సన్యాశినీలాపురం గ్రామం వద్ద ఉన్న వంతెన కూలేందుకు సిద్దంగా ఉంది. వంశధార 48ఆర్‌…

నేల సంరక్షణతోనే భూసారం

Dec 5,2023 | 21:05

రణస్థలం : మాట్లాడుతున్న వ్యవసాయశాఖ జెడి శ్రీధర్‌ ప్రజాశక్తి – రణస్థలం మనిషి ఉనికికి, జీవనానికి మూలాధారమైన నేలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యవసాయ శాఖ…

ఈ-వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు

Dec 5,2023 | 21:04

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రవికుమార్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం తర్వాత నిరర్థకంగా మారుతున్న వ్యర్థాల వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని లయన్స్‌…

రక్తదానానికి ముందుకు రావాలి

Dec 5,2023 | 21:02

రక్తదాతలకు ప్రశంసాపత్రాలను అందజేస్తున్న జెసి నవీన్‌ జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ పిలుపు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు రక్తం ఎంతో అవసరమని…

దళారులను నమ్మొద్దు

Dec 5,2023 | 21:01

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం ప్రతి గింజా ప్రభుత్వం కొంటుంది శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రజాశక్తి – బూర్జ రైతులు పండించిన ప్రతి…

తప్పిన ముప్పుతీరం

Dec 5,2023 | 20:59

నందిగాం : కోటిపల్లిలో పొలంలో తడిచిన వరి ఓవులు దాటిన ‘మిచౌంగ్‌’ జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు ఊపిరిపీల్చుకున్న అధికారులు అల్లకల్లోలంగా మారిన సముద్రం…

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Dec 4,2023 | 22:04

మాట్లాడుతున్న శ్రీరామ్మూర్తి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో ముఖ్య బాధ్యుల సమావేశం ఆ సంఘ జిల్లా అధ్యక్షులు ఎల్‌.బాబూరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా…

సెప్టిక్‌ట్యాంక్‌ వాహనం ప్రారంభం

Dec 4,2023 | 22:02

వాహనాన్ని ప్రారంభిస్తున్న చైర్మన్‌ గిరిబాబు పలాస : మహిళలకు స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఆనందాయకమని పలాస మున్సిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు అన్నారు.…