శ్రీకాకుళం

  • Home
  • ఓటు వేసి భవిష్యత్‌ను నిర్దేశిద్దాం

శ్రీకాకుళం

ఓటు వేసి భవిష్యత్‌ను నిర్దేశిద్దాం

May 12,2024 | 23:20

ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ వేసిన సైకతశిల్పం ప్రజాశక్తి- ఆమదాలవలస సోమవారం జరగ బోయే శాసనసభ, లోక్‌ సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ పాల్గొని ఓటు వేసి భవిష్యత్‌ను నిర్దేశిద్దామని…

సచివాలయానికి పోయేదెలా…?

May 12,2024 | 23:18

సచివాలయం ముందర రహదారిపై నిలిచిన వర్షపునీరు ప్రజాశక్తి- పొందూరు రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అధ్వానంగా కనిపిస్తున్న ఈ దృశ్యం పొందూరు మండలం కోటిపల్లి గ్రామంలోనిది. చిన్నపాటి…

గ్రామాలకు పయనమైన ఎన్నికల సిబ్బంది

May 12,2024 | 23:14

ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ పోలింగ్‌కు కొన్ని గంటల వ్యవధి ఉండడంతో ఆదివారం ఎన్నికల సిబ్బంది గ్రామాలకు పయన మయ్యారు.…

జీడి రైతుకు భరోసా లభించేనా?

May 12,2024 | 23:11

  జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కోసం ఏడాదిపైగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు ‘మద్దతు’ కరువవుతోంది. జీడిపంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ లక్షమంది రైతులు సంతకాలు చేసి గతేడాది…

పోలింగ్‌ కేంద్రాల్లో సకల సౌకర్యాలు

May 12,2024 | 23:04

పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ వేసవి తీవ్రతను తట్టుకునేలా ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం…

తొలిసారి ఓటేస్తున్నారా..?

May 12,2024 | 23:02

అయితే ఇవి తెలుసుకోండి..! ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు వచ్చే అతిపెద్ద పండగ ఓటు. అటువంటి పండగలో ఓటు హక్కును విధిగా వినియోగించుకోవడం పౌరునిగా మన…

పలాసలో భారీ వర్షం

May 12,2024 | 10:41

పలాస (శ్రీకాకుళం) : పలాసలో ఆదివారం భారీ వర్షం కురిసింది. అసెంబ్లీ పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసేందుకు పలాస జూనియర్‌…

ఓటుహక్కు వినియోగించుకోవాలి

May 11,2024 | 23:12

బొబ్బిలిపేటలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిస్తున్న పోలీసులు ప్రజాశక్తి- ఆమదాలవలస రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిఒక్కరు నిర్భయంగా ఓటుహక్కును వినియోగించు కోవాలని ఎస్‌ఐ కె.వెంకటేష్‌ అన్నారు. శనివారం మండలంలోని సమస్యాత్మక…

అందరికీ ఊ కొట్టారు

May 11,2024 | 23:11

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగ మరో రెండు రోజుల్లో ముగియనుంది. జిల్లాలో సుమారు 60 రోజులుగా సాగిన ప్రచారంలో ఓటర్ల చుట్టూ…