11న జీడి మద్దతు ధరపై ధర్నా
పోస్టర్న ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి- పలాస జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి బస్తాకు రూ.16 వేలు చెల్లించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు…
పోస్టర్న ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి- పలాస జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి బస్తాకు రూ.16 వేలు చెల్లించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు…
రవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి ఎన్నికలకు వస్తుండటంతో చంద్రబాబు మరోసారి బిసిల జపం చేస్తున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం…
ర్యాలీ నిర్వహిస్తున్న వైసిపి నాయకులు ఎమ్మెల్యే వద్దంటూ కొత్తూరులో ర్యాలీ రెడ్డి శాంతికి టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం అధిష్టానానికి వైసిపి అసమ్మతి నాయకుల ఆల్టిమేటం ఎమ్మెల్యే రెడ్డి…
ప్రజాశక్తి-పోలాకి : మండలంలో వేతనదారులకు ఉపాధి హామీ పనులు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు హెచ్చరించారు. మంగళవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఉపాధి…
ప్రజాశక్తి- జలుమూరు : ఈ నెల 8 నుంచి 11 వరకు శ్రీముఖలింగంలో జరిగే మహాశివరాత్రి, చక్రతీర్థ స్నానాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ డిఐజి…
ప్రజాశక్తి-ఇచ్ఛాపురం : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని జిల్లా పరిషత్తు చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. మంగళవారం మండలంలో…
ప్రజాశక్తి-పొందూరు : రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో…
ప్రజాశక్తి-పలాస : జీడి పంటకు మద్దతు ధర, పిక్కలను ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలుపై సిఎంఒ అధికారులతో జరిగిన చర్చల్లో హామీలు తక్షణమే అమలు…
ప్రజాశక్తి – ఆమదాలవలస : ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్గా జి.రవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇక్కడికి…