ఓటు హక్కుపై అవగాహన
నందిగాం : ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామైక్య సంఘ సభ్యులు ప్రజాశక్తి- నందిగాం ఓటుహక్కు వినియోగంపై ఎంపిడిఒ జి.శివప్రసాద్ ఆధ్వర్యంలో మండలంలోని సొంటినూరు, రాంపురం, పెద్ద తామరపల్లిలో అవగాహన…
నందిగాం : ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామైక్య సంఘ సభ్యులు ప్రజాశక్తి- నందిగాం ఓటుహక్కు వినియోగంపై ఎంపిడిఒ జి.శివప్రసాద్ ఆధ్వర్యంలో మండలంలోని సొంటినూరు, రాంపురం, పెద్ద తామరపల్లిలో అవగాహన…
ప్రజాశక్తి-శ్రీకాకుళం : మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద తూటాలకు బలైన తొలి మహిళ వీరనారి గున్నమ్మ పోరాటస్ఫూర్తితోనే నేడు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణకు…
ఉద్దానంలో అధిక దిగుబడి ఆదాయంతో పాటు ఆరోగ్యం జిల్లా వ్యాప్తంగా పనస పంట సాగుచేస్తున్నా ఉద్దానం ప్రాంతంలో పండే పనసకు మంచి గిరాకీ ఉంటుంది. కవిటి, కంచిలి,…
* కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు ప్రజాశక్తి- టెక్కలి కేంద్ర సహాయ మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి సొంత పార్టీ అయిన కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
నాటు సారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు పజాశక్తి- మెళియాపుట్టి మండలం రింపి, మూలరింపి గ్రామాల్లో ఆదివారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 50 లీటర్ల…
కవిటి : మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్ ప్రజాశక్తి- కవిటి అనుభవం, బాధ్యత ఉన్న నేతగా రాష్ట్ర భవిష్యత్, ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్నారని…
నగదును అందజేస్తున్న సంఘ సభ్యులు ప్రజాశక్తి- రణస్థలం రూరల్ మండలంలోని కోష్ట పంచాయతీ పల్లిపేట శ్రీరామ యువ సేవా సంఘం సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు…
మాట్లాడుతున్న డిఎస్పి శృతి 25 తులాల బంగారం స్వాధీనం ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ నగరంలోని బొంత వారి వీధిలో మార్చి 2న ఇంట్లో జొరబడి చోరీకి పాల్పడ్డ…
ప్రజాశక్తి- ఆమదాలవలస వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలు తగవని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పట్టణంలోని స్వీకర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.…