పండుటాకుల పింఛను పాట్లు
బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్న పింఛనుదారులు ప్రజాశక్తి- పలాస పండుటాకులకు పింఛను పాట్లు తప్పడం లేదు. బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. దూరప్రాంతాల నుంచి…
బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్న పింఛనుదారులు ప్రజాశక్తి- పలాస పండుటాకులకు పింఛను పాట్లు తప్పడం లేదు. బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. దూరప్రాంతాల నుంచి…
గజమాలతో సత్కరిస్తున్న కాశీవిశ్వనాథ్ ప్రజాశక్తి- కవిటి కవిటికి చెందిన మొగిలిపురి సింహాచలపతి, జయలక్ష్మి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు స్థానిక లోల్ల నారాయణమూర్తి కళ్యాణ మండపంలో…
వన్వే సెంటర్ వద్ద చెత్తాచెదారంతో నిండిన కాలువ దోమలు, ఈగలతో నరకం చూస్తున్న ప్రజలు మామ్మూళ్ల మత్తులో జోగుతున్న మున్సిపల్ అధికారులు ప్రజాశక్తి- ఆమదాలవలస పట్టణంలోని ప్రధాన…
న్యాయవాదుల సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్ ప్రజాశక్తి- ఆమదాలవలస నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్కు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మద్దతు పలికారు. గురువారం జూనియర్ సివిల్ జడ్జి…
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి రజని సభ్యులు ఎన్నికల ప్రచారంలో అధికారులు ఎన్నికల విధుల్లో ప్రజాశక్తి- రణస్థలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు నిర్వహించిన…
రాళ్లు తేలిన రహదారి ప్రజాశక్తి- నందిగాం మండల కేంద్రానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉయ్యాలపేటకు పక్కా రహదారి కలగానే మిగిలిపోయింది. వరదలు వస్తే ముంపునకు…
శ్రీకాకుళం నగరంలోని ఎపిజివిబి వద్ద క్యూలైన్లో నిల్చొన్న లబ్ధిదారులు బ్యాంకుల వద్ద పండుటాకుల పడిగాపులు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ 95.85 శాతం నమోదు 98.37 శాతం మందికి…
గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐదుగురు అరెస్టు ప్రజాశక్తి – పలాస ఒడిశా నుంచి కేరళకు తరలిస్తున్న 102 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేయాలి జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ ప్రజాశక్తి – శ్రీకాకుళం…