శ్రీకాకుళం

  • Home
  • అభివృద్ధే ధ్యేయం

శ్రీకాకుళం

అభివృద్ధే ధ్యేయం

Feb 29,2024 | 23:24

ఆర్‌బికెను ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం శాసనసభ స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- ఆమదాలవలస అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కనుగులవలసలో రూ.54…

ఎన్‌జిఒ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చౌదరి

Feb 29,2024 | 23:22

పురుషోత్తం నాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఆంధ్రప్రదేశ్‌ గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చౌదరి పురుషోత్తం నాయుడు ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు బండి…

బాగా పనిచేసిన వారికి గరిష్ట కూలి

Feb 29,2024 | 23:20

కూలీలతో మాట్లాడుతున్న చిట్టిరాజు డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఉపాధి హామీ కూలీలు బాగా పనిచేసి గరిష్ట కూలి పొందాలని జిల్లా నీటి యాజమాన్య…

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

Feb 29,2024 | 23:18

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఆమదాలవలస : పట్టణంలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని…

ఒపిఎస్‌ పునరుద్ధరించే వారికే మద్దతు

Feb 29,2024 | 23:15

పుస్తకాన్ని విడుదల చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చిన వారికి ఉద్యోగుల…

సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

Feb 29,2024 | 23:12

ధర్నా నిర్వహిస్తున్న సర్పంచ్‌లు ఆర్థిక సంఘం నిధుల దారిమళ్లింపు తగదు పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ కలెక్టరేట్‌ వద్ద వద్ద సర్పంచ్‌ల ధర్నా ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌…

విజయీభవఅనేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 29,2024 | 23:08

పలాసలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు 83 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ హాజరు కానున్న 45,702 మంది విద్యార్థులు 1480 సిసి కెమెరాలతో పర్యవేక్షణ కేంద్రాల వద్ద…

వంద పనిదినాలు పూర్తి చేయాలి

Feb 28,2024 | 22:52

‘ఉపాధి’ కూలీలతో మాట్లాడుతున్న ఈశ్వరమ్మ ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్‌ ఉపాధి పనులు ప్రారంభించి అందరికీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగ రాపు…

రైతులకు అండ

Feb 28,2024 | 22:50

లక్ష్మీనారాయణను సన్మానిస్తున్న నాయకులు జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధికారంలోకి రైతులకు అండగా నిలుస్తుందని…