శ్రీకాకుళం

  • Home
  • 4న ర్యాలీలు నిషేధం

శ్రీకాకుళం

4న ర్యాలీలు నిషేధం

May 25,2024 | 21:56

సమీక్షిస్తున్న డిఎస్‌పి నాగేశ్వరరావురెడ్డి కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వరరావురెడ్డి ప్రజాశక్తి- ఇచ్ఛాపురం జూన్‌ 6 వరకు ఎన్నికలు కోడ్‌ అమలులో ఉందని, రాజకీయ పార్టీల నాయకులు జాగ్రత్తలు పాటించాలని…

శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలి

May 25,2024 | 21:54

మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ప్రజాశక్తి- టెక్కలి పోలింగ్‌ ఆనంతరం ఎటువంటి ఆవాంఛీనీయ ఘటనలు జరగకపోయినా… ఎన్నికల ఫలితాలు అనంతరం ఎక్కడా ఘర్షణలు, వివాదాలు జరుగుకుండా…

హడలెత్తించి… హమ్మయ్యా అనిపించి

May 25,2024 | 21:53

మాట్లాడుతున్న ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ఆకట్టుకున్న పోలీసు మాక్‌డ్రిల్‌ పాల్గొన్న ఎస్‌పి రాధిక, ఎఎస్‌పి ప్రేమకాజల్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ నిత్యం రద్దీగా ఉండే నగరంలో డే…

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి

May 25,2024 | 21:47

సమీక్షిస్తున్న ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌ ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌ పలాస: వచ్చే నెల 4న ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా…

అరసవల్లిని సందర్శించిన సిసిఎల్‌ఎ సిఎస్‌

May 25,2024 | 21:45

చిత్రపటాన్ని స్వీకరిస్తున్న సిసిఎల్‌ఎ సాయిప్రసాద్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేటర్‌ అండ్‌ రెవెన్యూ…

నిబంధనలు తప్పనిసరి

May 25,2024 | 21:43

మాట్లాడుతున్న ఎస్‌ఐ నిహార్‌ ప్రజాశక్తి- సరుబుజ్జిలి సరుబుజ్జిలి మండలంలో అమల్లో ఉన్న ఎన్నికల సంఘ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని తహశీల్దార్‌ జి.రమేష్‌ బాబు, ఎస్‌ఐ బి.నిహార్‌ తెలిపారు.…

బాలల సంరక్షణలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం

May 25,2024 | 21:41

‘ఉపాధి’ కూలీలతో మాట్లాడుతున్న జడ్జి ప్రసన్నలత ప్రజాశక్తి- కోటబొమ్మాళి బాలల సంరక్షణలో తల్లితండ్రులు ముఖ్యపాత్ర పోషిస్తారని, వారికి చదువు అదేవిధంగా మంచి సంస్కారం నేర్పడంతో పాటు వారి…

సంఘాలకు పుస్తక నిర్వహణే కీలకం

May 25,2024 | 21:38

సమావేశంలో మాట్లాడుతున్న ఎపిఎం కూర్మారావు ప్రజాశక్తి- ఆమదాలవలస మహిళలు స్వయంశక్తితో నిర్వహిస్తున్న పొదుపు సంఘాలన్నింటికీ పంచ సూత్రాల్లో భాగంగా రికార్డుల నిర్వహణ అతి ముఖ్యమైనదని వైఎస్‌ఆర్‌ క్రాంతి…

రక్తదాన శిబిరానికి స్పందన

May 25,2024 | 21:36

రక్తదానం చేసిన వారితో ఆర్ట్స్‌, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు ప్రజాశక్తి- బూర్జ మండలం పెద్దపేటలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆర్ట్స్‌సంస్థ 30 వసంతాలు పూర్తి చేసిన…