నేరాలు తగ్గాయి కానీ..
ఎస్సి, ఎస్టిలపై దాడులు పెరిగాయి దొంగతనాలు కూడా… తగ్గిన రోడ్డు ప్రమాదాలు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గుముఖం…
ఎస్సి, ఎస్టిలపై దాడులు పెరిగాయి దొంగతనాలు కూడా… తగ్గిన రోడ్డు ప్రమాదాలు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గుముఖం…
ఆందోళన చేస్తున్న దళితులు కోటబొమ్మాళి: తప్పుడు సర్వే హద్ధుల నివేదికలు ఇచ్చి దళితులపై దాడులకు కారకులైన మండల సర్వేయర్, చిట్టివలస గ్రామ సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారిపై…
మాట్లాడుతున్న ప్రసాదరావు కోటబొమ్మాళి: వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మళ్లించే విధంగా ప్రత్యేక జిఒను ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు.…
మాట్లాడుతున్న మాధవరావు ప్రజాశక్తి- మందస జీడి పంటకు మద్దతు ధరపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఎఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు ప్రభుత్వనికి డిమాండ్ చేశారు.…
భిక్షాటన చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తొమ్మిదోరోజు ఆందోళన…
నార్త్ బ్రేక్ వాటర్ పనులను పరిశీలిస్తున్న వై.వి సుబ్బారెడ్డి, మంత్రులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ప్రజాశక్తి – నౌపడ వైసిపి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని…
మాట్లాడుతున్న నట్టికుమార్ నిర్మాత నట్టి కుమార్ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ రాంగోపాల్ వర్మ అందిస్తానన్న వ్యూహం సినిమా వస్తుందో లేదో గాని అందుకు భిన్నంగా తాను రాజకీయ…
ఎర్రయ్య మృతదేహం ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు వేటకు వెళ్లిన తెప్ప బోల్తా పడడంతో కొత్తపేటకు చెందిన మత్స్యకారుడు గుంటు ఎర్రయ్య (58) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు…
దళ్లవలసలో ఇంటింటికీ కుళాయిలకు శంకుస్థాపన చేస్తున్న స్పీకర్ సీతారాం స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రజాశక్తి – పొందూరు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందజేయడమే తన లక్ష్యమని…