శ్రీకాకుళం

  • Home
  • నేరాలు తగ్గాయి కానీ..

శ్రీకాకుళం

నేరాలు తగ్గాయి కానీ..

Dec 29,2023 | 22:55

ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు పెరిగాయి దొంగతనాలు కూడా… తగ్గిన రోడ్డు ప్రమాదాలు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గుముఖం…

తులసిపేట దళితుల ఆందోళన

Dec 28,2023 | 23:10

ఆందోళన చేస్తున్న దళితులు కోటబొమ్మాళి: తప్పుడు సర్వే హద్ధుల నివేదికలు ఇచ్చి దళితులపై దాడులకు కారకులైన మండల సర్వేయర్‌, చిట్టివలస గ్రామ సర్వేయర్‌, గ్రామ రెవెన్యూ అధికారిపై…

గ్రామాల అభివృద్ధికి ఎఎంసి నిధులు ఇవ్వాలి

Dec 28,2023 | 23:08

మాట్లాడుతున్న ప్రసాదరావు కోటబొమ్మాళి: వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మళ్లించే విధంగా ప్రత్యేక జిఒను ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు.…

జీడికి మద్దతు ధర ప్రకటించాలి

Dec 28,2023 | 23:05

మాట్లాడుతున్న మాధవరావు ప్రజాశక్తి- మందస జీడి పంటకు మద్దతు ధరపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు ప్రభుత్వనికి డిమాండ్‌ చేశారు.…

సమగ్ర శిక్ష ఉద్యోగుల భిక్షాటన

Dec 28,2023 | 23:03

భిక్షాటన చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తొమ్మిదోరోజు ఆందోళన…

అభివృద్ధిని చూపించేందుకే ప్రాజెక్టుల పర్యటన

Dec 28,2023 | 22:26

నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ పనులను పరిశీలిస్తున్న వై.వి సుబ్బారెడ్డి, మంత్రులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ ప్రజాశక్తి – నౌపడ వైసిపి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని…

ఆర్‌జివికి ధీటుగా సినిమా తీస్తా

Dec 28,2023 | 22:23

మాట్లాడుతున్న నట్టికుమార్‌ నిర్మాత నట్టి కుమార్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాంగోపాల్‌ వర్మ అందిస్తానన్న వ్యూహం సినిమా వస్తుందో లేదో గాని అందుకు భిన్నంగా తాను రాజకీయ…

తెప్ప బోల్తా పడి మత్స్యకారుడు మృతి

Dec 28,2023 | 22:08

ఎర్రయ్య మృతదేహం ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు వేటకు వెళ్లిన తెప్ప బోల్తా పడడంతో కొత్తపేటకు చెందిన మత్స్యకారుడు గుంటు ఎర్రయ్య (58) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు…

స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం

Dec 28,2023 | 22:05

దళ్లవలసలో ఇంటింటికీ కుళాయిలకు శంకుస్థాపన చేస్తున్న స్పీకర్‌ సీతారాం స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రజాశక్తి – పొందూరు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందజేయడమే తన లక్ష్యమని…