శ్రీకాకుళం

  • Home
  • ఆర్‌టిసి సేవలు విస్తృతం

శ్రీకాకుళం

ఆర్‌టిసి సేవలు విస్తృతం

Jan 4,2024 | 23:20

లక్కీ డ్రా తీస్తున్న చిన్నారి డిపో మేనేజర్‌ సీతారాం నాయుడు ప్రజాశక్తి- పలాసఆర్‌టిసి సేవలను విస్తృతం చేసేందుకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని ఆర్‌టిసి డిపో మేనేజర్‌ రోణంకి…

వర్సిటీ పోటీలకు బిఆర్‌ఎయు క్రికెట్‌ జట్టు ఎంపిక

Jan 4,2024 | 23:17

క్రికెట్‌ జట్టును అభినందిస్తున్న రిజిస్ట్రార్‌, అధ్యాపకులు ప్రజాశక్తి- ఎచ్చెర్ల డా. బిఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ తరఫున సౌత్‌జోన్‌ అంతర్‌వర్సిటీ పోటీలకు క్రికెట్‌ జట్టు ఎంపికలు గురువారం ముగిశాయి.…

పవర్‌ బోర్‌ ప్రారంభం

Jan 4,2024 | 23:15

బిందెను తలపైకి ఎత్తుతున్న చైర్మన్‌ గిరిబాబు ప్రజాశక్తి- పలాస పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చినబడాంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పశుసంవర్థక…

విద్యార్థికి ఆర్థికసాయం

Jan 4,2024 | 23:13

ఆర్థికసాయం అందిస్తున్న సభ్యులు ప్రజాశక్తి- కవిటి ఆర్థిక సమస్యలతో ఉన్నత చదువులకు ఇబ్బంది పడుతున్న కవిటికి చెందిన నర్సిపురం అవినాష్‌ను చింతామణి ట్రస్టు దత్తత తీసుకుంది. ఈ…

సామాజిక భద్రతకు భరోసా

Jan 4,2024 | 23:10

బూర్జ : పింఛను పంపిణీ చేస్తున్న స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- బూర్జ ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు…

మున్సిపల్‌ కార్మికులపై నిర్లక్ష్యం తగదు

Jan 4,2024 | 23:07

శ్రీకాకుళం అర్బన్‌ : మాట్లాడుతున్న కృష్ణమూర్తి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల పట్ల నిర్లక్ష్య దోరణి అవలంభిస్తోందని, 10…

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం

Jan 4,2024 | 23:01

పెన్షన్‌ను అందజేస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్‌ సామాజిక పింఛన్ల పెంపుపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని రెవెన్యూ…

మూడుచోట్ల అభ్యర్థుల మార్పుపై ప్రచారం

Jan 4,2024 | 22:35

వీడని ఉత్కంఠ * ఆమదాలవలస, పాతపట్నంలో మార్పు లేనట్టేనా? * రెండు, మూడు రోజుల్లో మూడో జాబితా ఉంటుందని చర్చ * సిట్టింగ్‌లు, సమన్వయకర్తల్లో ఆందోళన ప్రజాశక్తి…

పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేయాలి

Jan 4,2024 | 22:29

స్పీకర్‌కు శిథిలావస్థ పాఠశాల భవనాన్ని చూపిస్తున్న గ్రామస్తులు స్పీకర్‌కు రావివలస గ్రామస్తుల వినతి ప్రజాశక్తి- సరుబుజ్జిలి మండలంలోని రావివలసలో గల ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, నూతన…