నేడు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష
సమీక్షిస్తున్న డిఆర్ఒ గణపతిరావు హాజరు కానున్న 830 అభ్యర్థులు నాలుగు కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష ఉదయం 8.30 లోపు హాజరు తప్పనిసరి ఏర్పాట్లను సమీక్షించిన డిఆర్ఒ గణపతిరావు…
సమీక్షిస్తున్న డిఆర్ఒ గణపతిరావు హాజరు కానున్న 830 అభ్యర్థులు నాలుగు కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష ఉదయం 8.30 లోపు హాజరు తప్పనిసరి ఏర్పాట్లను సమీక్షించిన డిఆర్ఒ గణపతిరావు…
రాళ్లు తేలిపోతున్న మేఘవరం రోడ్డు సంతబొమ్మాళి: మండలంలోని నాగవరం పంచాయతీ మేఘవరం నుంచి సూరాడవాని పేట, టెంకూరుకు వెళ్లే రోడ్డుకు మెక్ష మెప్పుడోనని గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.…
మాట్లాడుతున్న జిల్లా ఎన్నిక అధికారి మనజీర్ జిలానీ సమూన్ జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ కౌంటింగ్ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన,…
పాతపట్నం : వివరాలు సేకరిస్తున్న పోలీసులు ప్రజాశక్తి- ఆమదాలవలస సరుబుజ్జిలి మండలంలో అమృతలింగానగరం గ్రామంలో ఎస్ఐ బి.నిహార్ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారు జామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.…
అధికారులను నిలదీస్తున్న సర్పంచ్ అప్పలనాయుడు ప్రజాశక్తి- జి.సిగడాం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపిడిఒ కె.వెంకన్నబాబు ఆధ్వర్వంలో ఎంపిపి మీసాల సత్యవతి…
ధ్రువపత్రాలు అందిస్తున్న ప్రసూన్కుమార్ పండా, స్వామినాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్ తల్లిదండ్రులకు చేసే సేవజీవిత పరమార్థమని గురజాడ విద్యాసంస్థల అధినేత జీవి స్వామినాయుడు అన్నారు. మండలంలోని మునసబుపేట…
మట్టి నమూనాలు సేకరిస్తున్న కిషోర్ తదితరులు ప్రజాశక్తి- ఆమదాలవలస రైతులు నేలలో లభ్యమయ్యే పోషకాలపై అవగాహన పెంచుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్తే మంచి…
మండుతున్న ఎండలు పెరిగిన విద్యుత్ వాడకం గిర్రున తిరుగుతున్న మీటర్లు ప్రజాశక్తి – పలాస కరెంటు బిల్లులు చూసిన సామాన్యుని గుండె గుభేల్మంటోంది. ఇంతకాలం అదనపు బాదుడైన…
శ్రీకాకుళం నగరంలోని గొడౌన్ నుంచి మండలాలకు తరలిస్తున్న పుస్తకాలు విద్యార్థులకు అందడంపై నెలకొన్న సందేహాలు జిల్లాకు కావాల్సిన పుస్తకాలు 6,26,925 ఇప్పటివరకు వచ్చినవి 2,85,39615 మండలాలకు ఒక్కపుస్తకమూ…