శ్రీకాకుళం

  • Home
  • ఉపాధ్యాయులపై ప్రభుత్వ వైఖరి మారాలి

శ్రీకాకుళం

ఉపాధ్యాయులపై ప్రభుత్వ వైఖరి మారాలి

Dec 3,2023 | 23:33

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రఘవర్మ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయులపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మలు పేర్కొన్నారు.…

ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

Dec 3,2023 | 23:30

టెక్కలి : పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న పగడాలమ్మ ప్రజాశక్తి- టెక్కలి జాతీయ ఉపకార వేతనం ఎంపిక (ఎన్‌ఎంఎస్‌ఎస్‌) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పలు పాఠశాలల్లో నిర్వహించే…

ఓటరు నమోదు కేంద్రాల పరిశీలన

Dec 3,2023 | 23:28

టెక్కలి రూరల్‌ : రికార్డులను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమల్‌ టెక్కలి రూరల్‌: మండలంలోని కె.కొత్తూరు పోలింగ్‌ కేంద్రాన్ని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌…

స్విమ్మింగ్‌ఫూల్‌ నిర్మాణానికి చర్యలు

Dec 2,2023 | 21:41

ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న చైర్‌పర్సన్‌ రాజ్యలక్ష్మి ప్రజాశక్తి- ఇచ్ఛాపురం ఇచ్ఛాపురంలో స్విమ్మింగ్‌ క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు స్విమ్మింగ్‌ఫూల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్షి అన్నారు.…

యువజన విభాగాలు మరింత బలోపేతం

Dec 2,2023 | 21:39

మాట్లాడుతున్న కృష్ణదాస్‌ వైసిపి జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా జిల్లా యువజన…

సమస్యలకు సమాధానం లేని సమావేశమెందుకు?

Dec 2,2023 | 21:37

మాట్లాడుతున్న శాసనసభ స్పీకర్‌ సీతారాం ఎంపీ బెల్లాన, ఎమ్మెల్యే కళావతి అసహనం ఇళ్ల బిల్లులను క్లియర్‌ చేయకుంటే ప్రభుత్వంపై అభాండాలు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రజాశక్తి…

తుపానుపై అప్రమత్తం

Dec 2,2023 | 21:37

మెళియాపుట్టి : ధాన్యం రాశులను పరిశీలిస్తున్న తహశీల్దార్‌ సరోజిని ప్రజాశక్తి- రణస్థలం ఈ నెల 3, 4, 5 తేదీల్లో తుపాను కారణంగా భారీవర్ష సూచన ఉన్నందున…

‘మిచౌంగ్‌’ గుబులు

Dec 2,2023 | 21:19

వరి కుప్పలను పెడుతున్న రైతులు మూడు రోజుల పాటు వర్ష సూచన కళ్లాల్లోనే ధాన్యం తుపాను హెచ్చరికతో అన్నదాతల్లో ఆందోళన అధికారులతో కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ కలెక్టరేట్‌లో…

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

Dec 2,2023 | 21:15

మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి డిఎంహెచ్‌ఒ మీనాక్షి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపిన పిదప వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని…