శ్రీకాకుళం

  • Home
  • ఎంపీల సస్పెన్షన్‌ సిగ్గుచేటు

శ్రీకాకుళం

ఎంపీల సస్పెన్షన్‌ సిగ్గుచేటు

Dec 22,2023 | 23:45

శ్రీకాకుళం అర్బన్‌ : ధర్నా చేస్తున్న ఇండియా వేదిక నాయకులు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన 146 మంది లోక్‌సభ,…

తమ్మినేనికి ఖాయమేనా..?

Dec 22,2023 | 23:43

  వ్యతిరేకత ఉన్నా సీతారాం వైపే అధిష్టానం మొగ్గు? టికెట్‌ నిరాకరిస్తే అసలుకే మోసమని అనుమానం మనకే టిక్కెట్‌ అంటూ తనయుడు చిరంజీవికి సీతారాం ఫోన్‌ ప్రజాశక్తి…

కదం తొక్కిన అంగన్వాడీలు

Dec 22,2023 | 14:21

రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు రంగ ప్రవేశం చేసిన పోలీసులు ప్రజాశక్తి-బూర్జ : అంగన్వాడి కార్యకర్తలు కదం తొక్కారు. గత 11 రోజులుగా కార్యకర్తలు చేపట్టిన నిరావధికే సమ్మె…

అర్హులు గుర్తింపు

Dec 21,2023 | 22:36

అర్హులను గుర్తిస్తున్న అధికారులు బూర్జ : అన్ని అర్హతలు ఉండి పూరిగుడిసెల్లో నివసిస్తున్న గిరిజనులను గుర్తించాలని ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి ఆదేశాల మేరకు గురువారం మండలంలో…

బోరుభద్ర విద్యార్థుల ప్రతిభ

Dec 21,2023 | 22:34

విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు సంతబొమ్మాళి: ప్రతిష్టాత్మక కౌశల్‌ ప్రతిభాన్వేషణ క్విజ్‌ పోటీలో మండలంలోని బోరుభద్ర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయితో తృతీయ స్థానం సాధించినట్లు…

తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలి

Dec 21,2023 | 22:32

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న విసి వెంకటరావు, తదితరులు ప్రజాశక్తి- ఎచ్చెర్ల తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం చేసే దిశగా పెద్దఎత్తున అంతర్జాతీయ తెలుగు మహా సభలు నిర్వహిస్తున్న ఆంధ్రా సారస్వతా…

శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

Dec 21,2023 | 22:30

కోటబొమ్మాళి : ప్రశంసాపత్రాలతో విద్యార్థులు పజాశక్తి- ఆమదాలవలస విద్యార్థులు మూఢనమ్మకాలను అనుసరించకుండా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి జనార్దనరావు అన్నారు.…

డిజిటల్‌ విద్యకు ప్రోత్సాహం

Dec 21,2023 | 22:27

రణస్థలం : ట్యాట్‌ను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ రణస్థలం: డిజిటల్‌ విద్యకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. రణస్థలం జిల్లా పరిషత్‌…

ఘనంగా సిఎం జన్మదిన వేడుకలు

Dec 21,2023 | 22:25

ఆమదాలవలస : దుస్తులను పంపిణీ చేస్తున్న స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- ఆమదాలవలస రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసిపికే పట్టం కట్టడం ఖాయమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం జోష్యం…