శ్రీకాకుళం

  • Home
  • బిజెపి విధానాలు ప్రమాదకరం

శ్రీకాకుళం

బిజెపి విధానాలు ప్రమాదకరం

Dec 3,2023 | 23:50

సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు ఆ పార్టీని ఓడిస్తేనే దేశానికి మేలు సిఐటియు అఖిల భారత అధ్యక్షులు హేమలత కార్పొరేట్ల కోసం మోడీ, జగన్‌ పనిచేస్తున్నారు సిఐటియు రాష్ట్ర…

ఉత్తమ క్లబ్‌గా స్టార్‌ వాకర్స్‌

Dec 3,2023 | 23:48

అవార్డు అందుకుంటున్న జోగినాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ క్యాబినెట్‌ సదస్సు ఆదివారం విజయనగరం జెడ్‌పి సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సదస్సుకు వాకర్స్‌ గవర్నర్‌…

గ్రంథాలయంలో చదవడం మాకిష్టం

Dec 3,2023 | 23:46

చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న విద్యార్థులు ప్రజాశక్తి- లావేరు స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆదివారం భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన…

నిస్వార్థ సేవలు అందించాలి

Dec 3,2023 | 23:44

విజేతలకు బహుమతులు అందజేస్తున్న చైర్‌పర్సన్‌ రాజ్యలక్ష్మి ప్రజాశక్తి- ఇచ్ఛాపురం ఏలియన్స్‌ క్లబ్‌ ద్వారా నిస్వార్థ సేవలు అందించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలకా రాజ్యలక్ష్మి అన్నారు. ఆదివారం స్థానిక…

మత్స్యకారులు అప్రమత్తం

Dec 3,2023 | 23:42

వజ్రపుకొత్తూరు : అక్కుపల్లి తీరంలో సురక్షిత ప్రాంతాలకు చేర్చిన బోట్లు వజ్రపుకొత్తూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మిచౌంగ్‌ తుపానుగా బలపడడంతో తీర ప్రాంతంలో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం…

వికలాంగులకు ప్రభుత్వం అండ

Dec 3,2023 | 23:40

మాట్లాడుతున్న కృపారాణి ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌ జగనన్న ప్రభుత్వంలో వికలాంగులను సంక్షేమం దిశగా కృషి చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి అన్నారు. ఆదివారం…

మంత్రి బొత్సకు పరామర్శ

Dec 3,2023 | 23:37

బొత్స సత్యనారాయణను పరామర్శిస్తున్న ఎచ్చెర్ల వైసిపి నాయకులు ప్రజాశక్తి- లావేరు రాష్ట్ర విద్యాశాఖామంత్రి, శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యన్నారాయణను ఆదివారం హైదరాబాద్‌లో తన నివాసంలో…

జనవరి నాటికి ‘నాడు-నేడు’ పనులు పూర్తి

Dec 3,2023 | 23:35

సమస్యను కలెక్టర్‌కు వివరిస్తున్న హెచ్‌ఎం చిన్నంనాయుడు ప్రజాశక్తి- పలాస జిల్లాలో పాఠశాలల్లో నాడు-నేడు పనులు జనవరి నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీకర్‌ లాఠకర్‌…

ఉపాధ్యాయులపై ప్రభుత్వ వైఖరి మారాలి

Dec 3,2023 | 23:33

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రఘవర్మ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయులపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మలు పేర్కొన్నారు.…