శ్రీకాకుళం

  • Home
  • నవోదయకు విద్యార్థుల ఎంపిక

శ్రీకాకుళం

నవోదయకు విద్యార్థుల ఎంపిక

Mar 31,2024 | 22:27

భవిష్యశ్రీ గాయత్రి ఆమదాలవలస: మండలంలోని బెలమాం పంచాయితీ లోద్దలపేట ప్రాథమిక పాఠశాలలో 5వ తగరతి చదువుతున్న గురుగుబెల్లి ఓంశ్ర్రీ ప్రకాష్‌ జవహార్‌ నవోదయ విద్యలయ (వెన్నెలవలస) పాఠశాలకు…

నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం

Mar 31,2024 | 22:26

మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలిస్తున్న డిఇఒ వెంకటేశ్వరరావు జిల్లాకు చేరుకున్న 1.85 లక్షల జవాబుపత్రాలు డిఇఒ వెంకటేశ్వరరావు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు-2024 జవాబుపత్రాల…

మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

Mar 31,2024 | 22:25

ఆపరేషన్‌ చేస్తున్న వైద్యులు శ్రీకాకుళం అర్బన్‌: నగరంలోని బగ్గు సరోజినీదేవి ఆస్పత్రిలో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్స ఆదివారం విజయవంతమైందని ఎండీ, న్యూరాలజిస్టు బగ్గు శ్రీనివాసరావు తెలిపారు.…

పోస్టల్‌ బ్యాలెట్‌కు యంత్రాంగం కసరత్తు

Mar 31,2024 | 22:24

పెరిగిన సంఖ్యకు తగ్గట్టు ఏర్పాట్లు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది.…

‘ఆశా’లపై వేధింపులు ఆపాలి

Mar 31,2024 | 22:23

మాట్లాడుతున్న ధనలక్ష్మి ఎపి ఆశావర్కర్ల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఆశాలపై జిల్లా అధికారులు చేస్తున్న వేధింపులు వెంటనే ఆపాలని, లేకపోతే…

ఆర్‌టిసి అవుట్‌ సోర్సింగ్‌ డ్రైవర్‌పై దాడి

Mar 31,2024 | 22:23

క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న శిరీష ప్రజాశక్తి- పలాస మందస మండలం కళింగదళ్‌ జంక్షన్‌ వద్ద ఆదివారం ఉదయం ఆర్‌టిసి అవుట్‌ సోర్సింగ్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న దేవరాజుపై దాడి…

వైసిపిలో పలువురు చేరిక

Mar 31,2024 | 22:21

రణస్థలం : పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే కిరణ్‌ కుమార్‌ ప్రజాశక్తి- రణస్థలం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మండలం అల్లివలస పంచాయతీలో జనసేన, టిడిపి పార్టీ…

సేవలే గుర్తింపునిస్తాయి

Mar 31,2024 | 22:19

శ్రీకాకుళం అర్బన్‌ : గౌరవ సత్కారాన్ని స్వీకరిస్తున్న ధర్మారావు ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు ఉపాధ్యాయ వత్తిలో తాను సంతృప్తి పొందానని సన్మాన గ్రహీత ముంజేటి పాపారావు అన్నారు. మండలంలోని…

వైసిపి విస్తృత ప్రచారం

Mar 31,2024 | 22:17

ఆమదాలవలస : పోస్టర్లు పంపిణీ చేస్తున్న స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- ఆమదాలవలస సంక్షేమం, అభివృద్ధి వైసిపితోనే సాధ్యమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం మండలంలోని మునగవలస,…