మాస్కో చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ
మాస్కో: ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆయన నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం మాస్కోకు చేరుకుంది.…
మాస్కో: ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆయన నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం మాస్కోకు చేరుకుంది.…
భద్రతా మండలిని కోరిన గుటెరస్ యుఎన్ చార్టర్లనో ఆర్టికల్ 99ని ప్రయోగించిన ఐరాస చీఫ్ న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తన పదవీకాలంలో…
న్యూయార్క్: ప్రఖ్యాత రాజకీయ తత్వవేత్త , భాషావేత్త , బహుముఖ ప్రజ్ఞాశాలి నోమ్ చోమ్స్కీ డిసెంబరు7న 95వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఇప్పటకీి విద్యారంగంలో ఆయన చురుకైన పాత్ర…
జకార్తా : మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ దేశాల జాబితాలో ఇండోనేషియా కూడా చేరనుంది. భారత్, చైనా, అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సహా…
ఇస్లామాబాద్ : అల్ -అజీజియా ఉక్కు కర్మాగారం అవినీతి కేసులో తనకు విధించిన శిక్షపై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అప్పీల్పై గురువారం ఇస్లామాబాద్…
వాషింగ్టన్ : అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. లాస్వెగాస్ యూనివర్శిటీలో బుధవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు…
కారకస్ : వెనిజులాకు సహజసిద్ధ సరిహద్దుగా ఉన్న ఎసెక్విబా ప్రాంతం తమ హక్కు అని వెనిజులా అధ్యక్షులు నికొలస్ మదురో అన్నారు. గుయానా ఆక్రమించిన ఈ ప్రాంతం…
అమెరికా ప్రజల డిమాండ్ ప్రత్యేక సర్వేలో 61 శాతం మంది ఓటర్ల మద్దతు వాషింగ్టన్ : గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధాన్ని తక్షణమే విరమించాలని, శాశ్వత కాల్పుల…
పురోగతి సాధనపై కాప్ 28 నేతల ఊగిసలాట దుబాయ్ : కాలుష్య కారకాలను తగ్గించే లక్ష్యంతో వాతావరణ చర్చలు ప్రారంభమై వారం గడిచింది. కాప్28 సదస్సు ప్రారంభంలోనే…