అత్యధికంగా 98.6 శాతం క్లయిమ్ల సెటిల్మెంట్
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వెల్లడి ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో బీమా పరిశ్రమలోనే తమ సంస్థ అత్యుత్తమ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని…
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వెల్లడి ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో బీమా పరిశ్రమలోనే తమ సంస్థ అత్యుత్తమ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని…
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లలో శనివారం నిర్వహించిన ప్రత్యేక సెషన్లో లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 61 పాయింట్లు పెరిగి 73,806కు చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ…
గూగుల్ ప్లే స్టోర్పై కేంద్ర మంత్రి అగ్రహం న్యూఢిల్లీ : గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ యాప్లను తొలగించాలనే చర్య తప్పని కేంద్ర…
ముంబయి : రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుని తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటికీ రూ.8,470 కోట్ల విలువైన నోట్లు బ్యాంక్లకు చేరలేదని ఆర్బిఐ తెలిపింది. ఫిబ్రవరి 29 నాటికి…
హైదరాబాద్ : నగర కేంద్రంగా పని చేస్తోన్న క్వాంటమ్ ఎనర్జీ తాజాగా బ్యాటరీ స్మార్ట్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. తన ద్వి, త్రి చక్ర విద్యుత్ వాహనాల్లో…
హైదరాబాద్ : నగరంలో నిర్వహించిన బయో ఆసియా 2024లో భారత్లోని లైఫ్సైన్సెస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్వీన్స్లాండ్ (టిఐక్యు) వెల్లడించింది. బయో ఆసియా…
న్యూఢిల్లీ : పేటియం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పిపిబిఎల్) నిబంధనల ఉల్లంఘనపై ఇటీవల ఆర్బిఐ ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థతో పేటియం పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది.…
ముంబయి : జనరల్ ఇన్య్సూరెన్స్ కంపెనీ ఐసిఐసిఐ లంబార్డ్ తన రిటైల్, గవర్నమెంట్ బిజినెస్ చీఫ్గా ఆనంద్ సింగ్ను నియమించినట్లు ప్రకటించింది. ఆనంద్కు బిజినెస్ ఆపరేషన్స్, సేల్స్,…
ముంబయి : దిగ్గజ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) కేంద్రానికి రూ.2441 కోట్ల భారీ డివిడెండ్ను ప్రకటించింది. శుక్రవారం న్యూఢిల్లీలలో…