Business

  • Home
  • గతేడాది 8 కోట్ల ఐటి రిటర్న్‌లు దాఖలు

Business

గతేడాది 8 కోట్ల ఐటి రిటర్న్‌లు దాఖలు

Dec 30,2023 | 20:27

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8 కోట్ల పైగా ఐటి రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. 2023-24 మదింపు సంవత్సరంలో శుక్రవారం నాటికి ఈ రికార్డు…

3న టెక్నో పాప్‌8 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

Dec 29,2023 | 20:33

న్యూఢిల్లీ : టెక్నో తన స్మార్ట్‌ఫోన్‌ పోర్టుపోలియోను విస్తరిస్తోంది. జనవరి 3న టెక్నో పాప్‌8 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తి…

క్లియర్‌ ప్రీమియం చేతికి కెల్జారు వోల్కానిక్‌..!

Dec 29,2023 | 20:31

హైదరాబాద్‌ : కెల్జారు వోల్కానిక్‌ వాటర్‌లో మెజారిటీ వాటాను తీసుకుంటున్నట్లు క్లియర్‌ ప్రీమియం వాటర్‌ ప్రకటించింది. అగ్ని పర్వాతాల బుగ్గల నుంచి సేకరించిన విలక్షణ సహజ ఖనిజ…

సుకన్య సమృద్థిపై స్వల్పంగా వడ్డీ పెంపు

Dec 29,2023 | 20:29

న్యూఢిల్లీ : బాలికలకు చెందిన పొదుపు పథకం సుకన్య సమృద్థి యోజన (ఎస్‌ఎస్‌ఎ) పథకంపై కేంద్రం ఎట్టకేలకు స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచింది. చిన్న మొత్తాల పొదుపు…

సబ్సీడీలకు తూట్లు

Dec 29,2023 | 20:17

కేటాయింపుల్లో కత్తెరింపులు దశాబ్దపు కనిష్టానికి వ్యయాలు మూలధన పెట్టుబడులకు ప్రాధాన్యత బిజెపి పాలనలో సామాన్యులకు ఎగనామం యుపిఎ-1 హయంలో సంక్షేమానికి పెద్దపీట న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర…

డిమ్యాట్‌, ఎంఎఫ్‌ నామినీ డిక్లరేషన్‌కు గడువు పెంపు

Dec 29,2023 | 15:16

న్యూఢిల్లీ : డిమ్యాట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఖాతాదారులు తమ నామినీల పేర్లు నమోదు చేయడానికి పెట్టుబడుల రెగ్యూలేటరీ సంస్థ సెబీ మరింత గడువు ఇచ్చింది. ఈ గడువును…

జమాటోకు రూ.401 కోట్ల జిఎస్‌టి డిమాండ్‌ నోటీసు

Dec 28,2023 | 20:40

న్యూఢిల్లీ : ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వేదిక జమాటోకు ‘డైౖరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌(డిజిజిఐ) డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల నుంచి వసూలు…

డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు : ఎస్‌బిఐ

Dec 28,2023 | 20:38

న్యూఢిల్లీ : దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) తన డిపాజిట్‌దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం…

ఆజాద్‌ ఇంజనీరింగ్‌ 35 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌

Dec 28,2023 | 20:36

ముంబయి : ఆజాద్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ షేర్లు స్టాక్‌ ఎక్సేంజీల్లో లిస్టింగ్‌ అయ్యాయి. తొలి రోజు గురువారం నాడు బిఎస్‌ఇలో 35.49 శాతం ప్రీమియంతో రూ.710తో సూచీ…