Business

  • Home
  • మారుతి సుజుకి 10 లక్షల ఎర్టిగా అమ్మకాలు

Business

మారుతి సుజుకి 10 లక్షల ఎర్టిగా అమ్మకాలు

Feb 9,2024 | 20:36

న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతి సుజుకి భారత్‌లో ఇప్పటి వరకు తన మల్టీ పర్పస్‌ వెహికల్‌ (ఎంపివి) ఎర్టిగా మోడల్‌లో 10 లక్షల యూనిట్లను…

ఎల్‌ఐసి ఫలితాలు అదుర్స్‌- క్యూ3 లాభాల్లో 49 శాతం వృద్థి

Feb 9,2024 | 11:44

మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన సంస్థ దుమ్మురేపిన షేర్‌ విలువ న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) ఆకర్షణీయ ఆర్థిక…

దిగిరాని వడ్డీ రేట్లుఆరోసారి యథాతథం-ఆర్‌బిఐ నిర్ణయం

Feb 9,2024 | 09:58

ముంబయి : గరిష్ట స్థాయికి చేర్చిన కీలక వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆర్‌బిఐ మరోమారు నిరాకరించింది. వరుసగా ఆరోసారి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) ద్రవ్య పరపతి…

స్వదేశీ పరిజ్ఞానంతో ఆటోమాటిక్‌ రిగ్గులు

Feb 8,2024 | 20:26

ఎంఇఐఎల్‌కు కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ ప్రశంస హైదరాబాద్‌ : అత్యంత అధునాతనమైన హైడ్రాలిక్‌ వర్క్‌ ఓవర్‌ రిగ్‌లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయటం పట్ల…

రూ.15 లక్షల కోట్ల ‘క్లబ్‌’లో టీసీఎస్‌.. చరిత్రలో ఫస్ట్‌ టైం..!

Feb 6,2024 | 20:51

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మరో మైలురాయిని దాటింది. ‘యూరోప్‌ అసిస్టెన్స్‌’ సంస్థతో డీల్‌ కుదిరినట్లు సోమవారం ఎక్స్చేంజ్‌లకు టీసీఎస్‌…

ఐటీ షేర్ల అండ.. లాభాల్లో ముగిసిన సూచీలు

Feb 6,2024 | 20:47

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. గురువారం ఉదయం ఓ మోస్తరు లాభాలతో ప్రారంభమైన సూచీలకు ఐటీ షేర్లు దన్నుగా నిలిచాయి. దీంతో నిఫ్టీ…

పేటీఎంకు స్టార్టప్‌’ల దన్ను.. పున: పరిశీలించాలని కేంద్రానికి అప్పీల్‌..!

Feb 6,2024 | 20:43

ముంబయి: ప్రముఖ ఫిన్‌ టెక్‌ స్టార్టప్‌ ‘పేటీఎం సంక్షోభంపై పలు స్టార్టప్‌ కంపెనీల వ్యవస్థాపకులు స్పందించారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై ఆర్బీఐ విధించిన నిషేధాన్ని…

భారత ఇంధన రంగంలోకి 67 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు: మోడీ

Feb 6,2024 | 20:41

గోవా: వచ్చే 5-6 ఏళ్లలో భారత ఇంధన రంగంలోకి 67 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత ఇంధనరంగ వఅద్ధిలో భాగస్వాములు…

త్వరలో పసిడి బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌

Feb 6,2024 | 20:38

ముంబయి: బంగారంలో మదుపు చేయాలనుకునే వారి కోసం కేంద్రం తీసుకొచ్చిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ త్వరలో ప్రారంభం కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…