Business

  • Home
  • మహిళలకు 200 డ్రోన్ల పంపిణీ

Business

మహిళలకు 200 డ్రోన్ల పంపిణీ

Mar 11,2024 | 20:52

కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడి హైదరాబాద్‌ : వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి, మహిళా స్వయం సహాయక బృందాలకు 200 డ్రోన్‌లను అందించినట్లు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలోని మాణిక్యమ్మగూడ,…

బైజూస్‌ కార్యాలయాల మూత..!

Mar 11,2024 | 20:50

25 శాతం మందికే వేతనాలు బెంగళూరు : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ దేశ వ్యాప్తంగా తన కార్యాలయాలను మూసివేస్తుందని సమాచారం. బెంగళూరులోని…

ఇఎఫ్‌టిఎతో భారత్‌ ఒప్పందం

Mar 11,2024 | 10:50

న్యూఢిల్లీ : ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఇఎఫ్‌టిఎ)తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అనేక పారిశ్రామిక ఉత్పత్తులపై ముఖ్యమైన సుంకాలను ఎత్తివేసేందుకు భారత్‌…

పదేళ్లలో 21 రెట్లు పెరిగిన మొబైల్‌ ఫోన్ల తయారీ విలువ

Mar 10,2024 | 20:57

ఢిల్లీ: భారత్‌లో మొబైల్‌ ఫోన్ల తయారీ విలువ పదేళ్లలో 21 రెట్లు పెరిగి రూ.4.1 లక్షల కోట్లకు చేరినట్లు ‘ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.…

రాష్ట్రంలో సిఎన్‌జి ధరలను తగ్గింపు- ఎజిఅండ్‌పి ప్రతమ్‌ వెల్లడి

Mar 9,2024 | 20:37

ప్రజాశక్తి – బిజినెస్‌ బ్యూరో: రాష్ట్రంలో తాము సిఎన్‌జి ధరలను తగ్గించినట్లు ఎజి అండ్‌పి ప్రతమ్‌ వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి, అనంతపూర్‌, కడప నగరాల్లోని వినియోగదారులకు కిలో…

హోగర్‌ కంట్రోల్స్‌ ట్రేడ్‌మార్క్‌పై విష్ణు రెడ్డికి రిలీఫ్‌

Mar 9,2024 | 20:35

హైదరాబాద్‌ : స్మార్ట్‌ హోమ్‌ సొల్యూషన్స్‌లకు చెందిన ఐఒటి కంపెనీ హోగర్‌ కంట్రోల్స్‌ ట్రేడ్‌మార్క్‌ విషయంలో తమకు ఉపశమనం లభించిందని ఆ సంస్థ సిఇఒ విష్ణు రెడ్డి…

ఎఐతో ఐటిలో 70% ఉద్యోగాలపై ప్రభావం

Mar 9,2024 | 20:34

హెచ్‌సిఎల్‌ మాజీ బాస్‌ హెచ్చరిక న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఎఐ)తో ఐటి పరిశ్రమలో ఉద్యోగాలకు ప్రమాదం నెలకొందని హెచ్‌సిఎల్‌ మాజీ సిఇఒ వినీత్‌ నాయర్‌ ఆందోళన…

పాలిక్యాబ్‌ కొత్త క్యాంపెయిన్‌

Mar 9,2024 | 20:33

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ కంపెనీ పాలిక్యాబ్‌ ఇండియా కొత్త ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ప్రత్యేకంగా దక్షిణాది మార్కెట్‌ కోసం రూపొందించిన పాలిక్యాబ్‌మాక్సిమాం గ్రీన్‌…

మహిళ స్టార్టప్‌లకు నిధుల కరువు

Mar 10,2024 | 10:49

75 శాతం సంస్థలకు ఫండింగ్‌ కష్టాలు ఒత్తిడిలో 6వేల మంది ఔత్సాహికవేత్తలు న్యూఢిల్లీ : భారతదేశంలో మహిళ ఔత్సాహికవేత్తలు తమ వ్యాపారాలను కొనసాగించడానికి నిధుల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.…