రిలయన్స్, డిస్నీ మధ్య కుదిరిన ఒప్పందం-రూ.70వేల కోట్ల విలువ
న్యూఢిల్లీ : భారత్లో తమ మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేయనున్నట్లు రిలయన్స్ ఇండిస్టీస్, అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. విలీన సంస్థ…
న్యూఢిల్లీ : భారత్లో తమ మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేయనున్నట్లు రిలయన్స్ ఇండిస్టీస్, అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. విలీన సంస్థ…
ఇన్ఫోసిస్ డెలివరీ కో హెడ్ వ్యాఖ్యలు బెంగళూరు : కృత్రిమ మేధా (ఎఐ)తో ఉద్యోగాలు పోతాయని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ హెచ్సి పేర్కొన్నారు. నూతన…
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ ఉత్పత్తుల కంపెనీ ఒప్పో మధ్య స్థాయి 5జి సెగ్మెంట్లో ఎఫ్25 ప్రో 5జిని విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.23,999గా…
న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక పేటియంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆర్బిఐ ఆంక్షలను ఎదుర్కొంటున్న పేటియం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్లో ఇటీవల జపాన్కు…
రూ.30 కోట్ల పెట్టుబడులు ఎంటిఆర్ సిఇఒ సంజయ్ బాసిన్ వెల్లడి ప్రజాశక్తి – హైదరాబాద్:గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.100 కోట్ల పెట్టుబడుల వ్యయం చేశామని…
క్యూ3లో 8.4 శాతం వృద్థి ఆర్బిఐ అంచనాలకు మించిన లెక్కలు ప్రజాశక్తి – బిజినెస్ డెస్క్ :మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు అనుహ్యాంగా జిడిపి…
న్యూఢిల్లీ : శ్రీలంకకు చెందిన ఎలిప్యాంట్ హౌస్ శీతలపానయాల కంపెనీతో రిలయన్స్ ఇండిస్టీస్ భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ప్రకటించింది. దీంతో మరిన్ని కూల్డ్రింక్స్ను తీసుకురావాలని నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే…
న్యూఢిల్లీ : ఫిన్టెక్ సేవల సంస్థ జాగల్ ప్రీపెయిడ్ ఓసియన్ సర్వీసెస్తో ఈజీమైట్రిప్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దీంతో తమ సంస్థకు ట్రావెల్, వ్యయాల నిర్వహణ పరిష్కారాలను…
సెన్సెక్స్ 790 పాయింట్ల పతనం రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి ముంబయి : దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు రిలయన్స్ ఇండిస్టీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్…