మిడ్క్యాప్ ఫండ్తో రూ.8,490 కోట్ల ఎయుఎం-మోతీలాల్ ఓస్వాల్ వెల్లడి
ముంబయి : మోతీలాల్ ఓస్వాల్ మిడ్క్యాప్ ఫండ్ 10 ఏళ్లను పూర్తి చేసుకుందని తెలిపింది. తమ ఎఎంసి ఫండ్ దాదాపు రూ.8,490 కోట్ల ఎయుఎంను చేరిందని వెల్లడించింది.…
ముంబయి : మోతీలాల్ ఓస్వాల్ మిడ్క్యాప్ ఫండ్ 10 ఏళ్లను పూర్తి చేసుకుందని తెలిపింది. తమ ఎఎంసి ఫండ్ దాదాపు రూ.8,490 కోట్ల ఎయుఎంను చేరిందని వెల్లడించింది.…
గోడాడి సర్వేలో మహిళా ఔత్సాహికవేత్తలు న్యూఢిల్లీ : తమ వ్యాపార విజయానికి డిజిటలైజేషన్ కీలకమని 90 శాతం మహిళా ఔత్సాహికవేత్తలు పేర్కొన్నట్లు గోడాడి తెలిపింది. డిజిటలైజేషన్తోనే సరైన…
బ్యాలెన్డ్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఆవిష్కరణ హైదరాబాద్ : హిలియోస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హిలియోస్ బ్యాలెన్డ్స్ అడ్వాంటేజ్ ఫండ్ (బిఎఎఫ్)ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎన్ఎఫ్ఒ మార్చి…
ముంబయి : చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్ల ధరలు బుడగల్లా పెరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్ పేర్కొనడంతో స్మాల్, మిడ్క్యాప్ స్టాక్స్…
పప్పులు, టమాట ధరల ఎఫెక్ట్క్రిసిల్ రిపోర్ట్ న్యూఢిల్లీ : శాఖహారం వ్యయం పెరిగిపోయింది. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో కుటుంబాల శాఖహారం ప్లేట్ వ్యయం 7 శాతం పెరిగిందని…
సెన్సెక్స్ 617 పాయింట్ల పతనం రూ.3 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి ఎస్బిఐ షేర్లకు ఎన్నికల బాండ్ల దెబ్బ ముంబయి : ఎన్నికల బాండ్ల గుట్టు…
హైదరాబాద్ : దేశీయ సాంకేతికత బ్రాండ్ అయిన అర్బన్ కొత్తగా హార్మోనిక్ సిరీస్ సౌండ్బార్ల విభాగంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. వివిధ విభాగాలను దృష్టిలో ఉంచుకుని బ్రాండ్ హార్మోనిక్…
న్యూఢిల్లీ : భారత్తో అనేక దేశాలు రూపాయాల్లో వాణిజ్యం నెరవేర్చడానికి ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పొరుగు దేశాలైన…
కోరమండల్ ఇంటర్నేషనల్ వెల్లడి హైదరాబాద్ : వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి, మహిళా స్వయం సహాయక బృందాలకు 200 డ్రోన్లను అందించినట్లు కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలోని మాణిక్యమ్మగూడ,…