15 కోట్ల మార్క్కు డిమ్యాట్ ఖాతాలు
ఏడాదిలో కొత్తగా 3.5 కోట్ల ఎకౌంట్స్ జారీ న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023ా24)లో రికార్డ్ స్థాయిలో కొత్తగా 3.7 కోట్ల డిమ్యాట్ ఖాతాలు తెరిచారు.…
ఏడాదిలో కొత్తగా 3.5 కోట్ల ఎకౌంట్స్ జారీ న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023ా24)లో రికార్డ్ స్థాయిలో కొత్తగా 3.7 కోట్ల డిమ్యాట్ ఖాతాలు తెరిచారు.…
యుపిఐ సాంకేతికతను మరింత విస్తరించాలని ఆర్బిఐ నిర్ణయించింది. తాజాగా నగదు డిపాజిట్లను సైతం యుపిఐ ద్వారా చేసే సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బిఐ…
స్పష్టం చేసిన ఐఎంఎఫ్ కృష్ణమూర్తి సుబ్రమణియన్కు షాక్ వాషింగ్టన్ : భారత వృద్థి అంచనాలను అమాంతం పెంచి మోడి ప్రభుత్వానికి స్వామి భక్తిని చాటాలని భావించిన ఐఎంఎఫ్…
న్యూఢిల్లీ: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ.350 కోట్లు (42 మిలియన్ డాలర్లు) విలువైన రుణ నిబంధనలను…
40 శాతం అమ్మకాలు వాటివే ప్రధాన నగరాల్లో తీరు టాప్3లో హైదరాబాద్ నైట్ఫ్రాంక్ రిపోర్ట్ హైదరాబాద్ : దేశంలో నివాస అమ్మకాల్లో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. రూ.కోటి…
న్యూఢిల్లీ : దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెరుగుతూ ఆల్టైం గరిష్ట స్థాయిలను నమోదు చేస్తోంది. గుడ్రిటర్న్ ప్రకారం.. గురువారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24…
హైదరాబాద్ : ప్రముఖ ఎసి ఉత్పత్తుల కంపెనీ బ్లూస్టార్ వివిధ వర్గాల అవసరాలను తీర్చేలా విద్యుత్ ఆదా చేసే సరికొత్త డీప్ ప్రీజర్ల శ్రేణీని విడుదల చేసింది.…
హైదరాబాద్ : బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ను ఆవిష్కరించినట్లు బంధన్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ ఏప్రిల్ 10న ప్రారంభమై 2024 ఏప్రిల్ 24న…
ప్రజాశక్తి – బిజినెస్ బ్యూరో : ప్రముఖ బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ సంస్థ అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఎఇఎల్) తన కార్యకలాపాలను నెల్లూరుకు విస్తరించినట్లు ప్రకటించింది. ఇక్కడ…