టిసిఎస్లో 3.5 లక్షల మందికి ఎఐలో శిక్షణ
ముంబయి : కృత్రిమ మేధా (ఎఐ)కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఐటి కంపెనీలు ఆ విభాగంపై ప్రధాన దృష్టిని పెడుతున్నాయి. తమ ఉద్యోగులను ఆ విధంగా…
ముంబయి : కృత్రిమ మేధా (ఎఐ)కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఐటి కంపెనీలు ఆ విభాగంపై ప్రధాన దృష్టిని పెడుతున్నాయి. తమ ఉద్యోగులను ఆ విధంగా…
ముంబయి : షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన నిర్మాణ, ఇంజినీరింగ్ కంపెనీ ఆప్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఐపిఒకు సిద్దం అయ్యింది. ఇందుకోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది.…
న్యూయార్క్ : పొదుపు చర్యల్లో భాగంగా వచ్చే కొన్నేళ్లలో రూ.10వేల కోట్లు (1.3 బిలియన్ డాలర్లు)ఆదా చేయాలని ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యోచిస్తోంది. ఇందుకోసం ఆఫీసు స్పేస్ను…
ముంబయి : వరుసగా ఐదో వారం భారత విదేశీ మారకం నిల్వలు పెరిగాయి. మార్చి 22తేదితో ముగిసిన వారంలో 140 మిలియన్ డాలర్లు పెరిగి 642.63 బిలియన్…
న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో బ్యాంక్ల స్థూల నిరర్థక ఆస్తులు 2.1 శాతానికి పరిమితం కావొచ్చని కేర్ రేటింగ్ ఎజెన్సీ అంచనా వేసింది. 2023-24లో…
ముంబయి : కార్వీ గ్రూపునకు చెందిన మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించే కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ (కెఐఎస్ఎల్) గుర్తింపును సెబీ రద్దు చేసింది. గతేడాది మార్చిలో…
ముంబయి : పిజిఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ సంస్థ కొత్తగా రిటైర్మెంట్ ఫండ్ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ ఫండ్ ఐదేళ్లు లేదా పదవీ విరమణ వయస్సు వరకు…
న్యూయార్క్ : ప్రముఖ ఇాకామర్స్ కంపెనీ అమెజాన్లో పని చేసే సీనియర్ ఉద్యోగులను ఆ కంపెనీ నిరాశపర్చనుందని సమాచారం. వారి మూల వేతనంలో ఎలాంటి పెంపు చేపట్టరాదని…
రుద్రాపూర్ : లూమినస్ పవర్ టెక్నాలజీస్ కొత్తగా సోలార్ ప్యానెల్స్ తయారీలోకి ప్రవేశించింది. ఉత్తరాఖాండ్లోని రుద్రాపూర్లో అత్యాధునిక తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ప్రముఖ…