తగ్గిన యుపిఐ లావాదేవీలు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఏప్రిల్లో డిజిటల్ నగదు చెల్లింపు (యుపిఐ) లావాదేవీలు 0.7 శాతం తగ్గి రూ.19.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం మార్చిలో విలువ…
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఏప్రిల్లో డిజిటల్ నగదు చెల్లింపు (యుపిఐ) లావాదేవీలు 0.7 శాతం తగ్గి రూ.19.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం మార్చిలో విలువ…
మార్చిలో 5.2 శాతానికి పతనం మైనస్లో రిఫైనరీ, ఎరువుల ఉత్పత్తి న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం స్పష్టమవుతోంది. అత్యంత కీలకమైన ఎనిమిది మౌలిక వసతుల…
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పలు ఉద్రిక్త పరిస్థితులు భారత ఎగుమతులపై ప్రభావం చూపనున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ (ఎఫ్ఐఇఒ) డైరెక్టర్ జనరల్ అజరు సహారు…
హైదరాబాద్ : విమానాశ్రయాలలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ అయినా వైసల్లో 8.40 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించిం ది. ఈ…
హైదరాబాద్ : సైన్స్ ఆధారిత ఎఫ్ఎంసిజి కంపెనీ జైడస్ వెల్నెస్ కొత్తగా ‘గ్లూకాన్-డి’ పేరుతో ఎలక్ట్రోలైట్ ఎనర్జీ రెడీ టుడ్రింక్ (ఆర్టిడి) పానియాన్ని ఆవిష్కరించింది. వినియోగదారుల వేగవంతమైన…
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల బ్రాండ్ బౌల్ట్ కొత్తగా రెండు సౌండ్ బార్స్ను ఆవిష్కరించింది. బౌల్డ్ ప్రవేశపెట్టిన అత్యాదునిక తొలి స్పేస్ ట్రాన్స్ఫార్మింగ్ సౌండ్బార్, బాస్బాక్స్ సౌండ్బార్స్తో…
న్యూఢిల్లీ : సంపన్నులపై పన్ను విధించడం ద్వారా మాత్రమే వృద్థి వేగాన్ని పెంచలేమని ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్…
ముంబయి : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు తన బిఎండబ్ల్యు ఐ5 ఎం60 ఎలక్ట్రిక్ సెడాన్ను ఆవిష్కరించింది. తొలిసారి 5 సీరిస్లో విద్యుత్ కారును…
ఆరు నెలల్లో వెనక్కి పంపిన అమెరికా న్యూఢిల్లీ : గడిచిన ఆరు నెలల్లో 31 శాతం ఎండిహెచ్ మసాల ఉత్పత్తులను అమెరికా తిరస్కరించింది. యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్…