వైసల్లో జిఎంఆర్కు 8.40 శాతం వాటాలు
హైదరాబాద్ : విమానాశ్రయాలలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ అయినా వైసల్లో 8.40 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించిం ది. ఈ…
హైదరాబాద్ : విమానాశ్రయాలలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ అయినా వైసల్లో 8.40 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించిం ది. ఈ…
హైదరాబాద్ : సైన్స్ ఆధారిత ఎఫ్ఎంసిజి కంపెనీ జైడస్ వెల్నెస్ కొత్తగా ‘గ్లూకాన్-డి’ పేరుతో ఎలక్ట్రోలైట్ ఎనర్జీ రెడీ టుడ్రింక్ (ఆర్టిడి) పానియాన్ని ఆవిష్కరించింది. వినియోగదారుల వేగవంతమైన…
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల బ్రాండ్ బౌల్ట్ కొత్తగా రెండు సౌండ్ బార్స్ను ఆవిష్కరించింది. బౌల్డ్ ప్రవేశపెట్టిన అత్యాదునిక తొలి స్పేస్ ట్రాన్స్ఫార్మింగ్ సౌండ్బార్, బాస్బాక్స్ సౌండ్బార్స్తో…
న్యూఢిల్లీ : సంపన్నులపై పన్ను విధించడం ద్వారా మాత్రమే వృద్థి వేగాన్ని పెంచలేమని ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్…
ముంబయి : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు తన బిఎండబ్ల్యు ఐ5 ఎం60 ఎలక్ట్రిక్ సెడాన్ను ఆవిష్కరించింది. తొలిసారి 5 సీరిస్లో విద్యుత్ కారును…
ఆరు నెలల్లో వెనక్కి పంపిన అమెరికా న్యూఢిల్లీ : గడిచిన ఆరు నెలల్లో 31 శాతం ఎండిహెచ్ మసాల ఉత్పత్తులను అమెరికా తిరస్కరించింది. యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్…
న్యూఢిల్లీ : టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) తన కొత్త గ్రేడ్ జి-ఎటి టొయోటా రుమియన్ను విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ధరను రూ.13 లక్షలుగా నిర్ణయించింది.…
10% మంది ఉద్యోగులకు ఎసరు..! బెంగళూరు : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్లో బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్…
హైదరాబాద్ : హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) 32వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్లను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన ఫస్ట్సోర్స్ చీఫ్…