Business

  • Home
  • డివిపితో ఎల్గీ ఎక్వీప్‌మెంట్‌ ఒప్పందం

Business

డివిపితో ఎల్గీ ఎక్వీప్‌మెంట్‌ ఒప్పందం

Feb 19,2024 | 21:14

న్యూఢిల్లీ : ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్‌ కంప్రెసర్‌ తయారీదారులలో ఒకటైన ఇటలీకి చెందిన డివిపి వాక్యూమ్‌ టెక్నాలజీ ఎస్‌పిఎతో ఒప్పందం కుదర్చుకున్నట్లు ఎల్గీ ఈక్విప్‌మెంట్‌ తెలిపింది. ఇందులో…

మ్యాక్స్‌ 500 స్టోర్లకు చేరిక

Feb 19,2024 | 21:12

పూణె : ప్రముఖ ఫ్యాషన్‌ ఉత్పత్తుల రిటైలర్‌ మ్యాక్స్‌ భారత్‌లో 500 స్టోర్లకు విస్తరించినట్లు ప్రకటించింది. ఈ స్టోర్‌ను పూణెలో తెరవడంతో నూతన మైలురాయికి చేరినట్లు పేర్కొంది.…

సిబిఐ అధికార దుర్వినియోగం

Feb 19,2024 | 21:09

కొచ్చర్‌ దంపతుల అరెస్ట్‌పై బాంబే హైకోర్టు ముంబయి : ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లను సిబిఐ అరెస్ట్‌…

గెలాక్సీ ఎ34 5జిపై రూ.3000 తగ్గింపు

Feb 17,2024 | 20:36

గూర్‌గావ్‌ : సామ్‌సంగ్‌ తన గెలాక్సీ ఎ34 5జి స్మార్ట్‌ఫోన్‌పై భారీ క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ.3,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వడంతో పాటుగా దీని ధరను…

విట్‌-ఎపిలో ‘కంపరేటివ్‌ లా’పై అంతర్జాతీయ సదస్సు

Feb 17,2024 | 20:35

విజయవాడ : విట్‌-ఎపి యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ లా (విఎస్‌ఎల్‌), విట్‌ ఎపి యూనివర్శిటీ, బిర్మింఘమ్‌ స్కూల్‌ ఆఫ్‌ లా సంయుక్తంగా ‘కంపరేటివ్‌ లా’పై అంతర్జాతీయ సదస్సును…

ఎస్‌బిఐ నాలుగు కొత్త శాఖల ప్రారంభం

Feb 17,2024 | 20:33

కృషి హోమ్‌ అనాథాశ్రమానికి సాయం ప్రజాశక్తి – హైదరాబాద్‌:స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రిటైల్‌ బిజినెస్‌ అండ్‌ అపరేషన్స్‌) వినరు ఎం టోన్సె…

తగ్గిన విదేశీ మారకం నిల్వలు

Feb 17,2024 | 20:29

ముంబయి : వరుసగా రెండు వారాలు పెరిగిన విదేశీ మారకం నిల్వలు.. ఒక్క సారిగా పడిపోయాయి. ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో మారకం నిల్వలు 5.24 బిలియన్‌…

పిల్లల కోసం ఎల్‌ఐసి కొత్త ప్లాన్‌ అమృత్‌బాల్‌ ఆవిష్కరణ

Feb 17,2024 | 20:26

ఐదేళ్లు కడితే చాలు సింగిల్‌ ప్రీమియంతోనూ అవకాశం న్యూఢిల్లీ : దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) పిల్లల కోసం కొత్త ప్లాన్‌ను విడుదల…

గన్నవరంలో హెచ్‌సిఎల్‌ నియామక డ్రైవ్‌

Feb 16,2024 | 20:46

ప్రజాశక్తి – హైదరాబాద్‌: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సిఎల్‌ టెక్‌ 500 పైగా నియామకాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17న గన్నవరంలోని…