ఆరేళ్ల గరిష్టానికి పి నోట్స్
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లలో ఫిబ్రవరి ముగింపు నాటికి పార్టిసిపేటరీ నోట్స్ (పి-నోట్స్) పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్లతో.. ఆరేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. ఎలాంటి…
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లలో ఫిబ్రవరి ముగింపు నాటికి పార్టిసిపేటరీ నోట్స్ (పి-నోట్స్) పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్లతో.. ఆరేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. ఎలాంటి…
న్యూఢిల్లీ : ప్రముఖ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ఫోన్పే ఈ ఏడాది అక్షయ తతీయ సందర్భంగా క్యాష్బ్యాక్ ఆఫర్ను అందిస్తున్నట్లు తెలిపింది. మే 10న యూజర్లు ఫోన్పే యాప్లో…
ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత న్యూఢిల్లీ : దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ల్లిపాయల ఎగుమతి విధానాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ…
క్యూ4 లాభాల్లో 44% వృద్థి న్యూఢిల్లీ : ఐడిబిఐ బ్యాంక్ మొండి బాకీలు తగ్గడంతో పాటుగా లాభాల్లో వృద్థిని ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో…
43 శాతం మంది ఆందోళన లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ : వైద్య బీమా పరిష్కారాల్లో ఆసుపత్రులు, బీమా కంపెనీలు పాలసీదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.…
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో డిమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్మర్ట్స్ లిమిటెడ్ నికర లాభాలు 22 శాతం…
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ ఉల్లి రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. గతంలో ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం…
ఆరు సంస్థలకు సెబీ నోటీసులు 6,000 లావాదేవీలపై ప్రశ్నలు.. న్యూఢిల్లీ : గౌతం అదానీ కంపెనీల కార్యకలాపాల్లో మరోసారి డొల్లతనం బయటపడింది. అదానీ కంపెనీలు లిస్టింగ్ నిబంధనలు…
సెన్సెక్స్కు 732 పాయింట్ల నష్టం ముంబయి : దలాల్ స్ట్రీట్ భారీ కుదుపునకు గురైంది. శుక్రవారం అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలను చవి చూశాయి.…